News

News

టీసీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. గర్భవతినంటూ ముందస్తు బెయిల్‌కు వెళ్లిన సూత్రధారి నిదా ఖాన్!

దేశవ్యాప్తంగా కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్‌లోని బలవంతపు మత మార్పిడి, లైంగిక వేధింపుల కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటూ, పోలీసుల కళ్లుగప్పి పరారీలో...
News

చర్చి పాస్టర్‌ ఇంట్లో 2.27 కోట్లు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలోని పాస్టర్‌ గంటా జాన్‌ బాబూరావు నివాసంలో  పోలీసులు ఆకస్మికంగా సోదాలు జరిపారు. ఆయన నివాసం నుంచి రూ.2.27కోట్ల నగదు సీజ్‌ చేశారు. బాబూరావు కుటుంబం పెద్దఎత్తున ఆస్తులు కొనుగోలు చేయడం, లక్షలాది రూపాయలు...
News

ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఇది లవ్ జిహాదే : సాఫ్ట్‌వేర్ యువతి ఆవేదన

ప్రేమ పేరుతో వల వేసి, పెళ్లి చేసుకుని ఓ వ్యక్తి తన జీవితాన్ని నాశనం చేశాడని, ఇది కచ్చితంగా 'లవ్ జిహాదే'నని హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ యువతి ఆరోపించింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా, బలవంతంగా మతం మార్పించాడని...
News

మోసపూరిత మతమార్పిళ్లు అడ్డుకోండి సుప్రీంకోర్టులో పిటిషన్‌

దేశంలో మోసపూరిత, బలవంతపు మతమార్పిళ్లను నిరోధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నాసిక్‌లోని ఓ బహుళజాతి కంపెనీలో బలవంతపు మార్పిళ్లు, లైంగిక వేధింపులు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ ఈ పిటిషన్‌ వేశారు. మోసపూరిత మతమార్పిళ్లు దేశ సార్వభౌమత్వానికి,...
ArticlesNews

వరాల అప్పన్నకు సిరిచందన వందనాలు

(  సింహాచల క్షేత్ర చందనోత్సవం ) ఒక్క మొక్కుతో అనుగ్రహించే చల్లని దేవర వరాహలక్ష్మీనరసింహస్వామి. ఈ స్వామిని కోరిన వరాలిచ్చే ప్రత్యక్ష దైవంగా, ఇంటిపెద్దగా, తమ నోములు ఫలించి పుట్టిన బిడ్డగా గుండెల్లో గుడికట్టుకుని ఆరాధిస్తారు భక్తులు. అప్ప అంటే తండ్రి,...
News

భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు పాక్ లో మృత్యుఘంటికలు!

పాకిస్థాన్‌లో భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదుల ఏరివేత పరంపర కొనసాగుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు జరుపుతున్న దాడుల్లో కీలక ఉగ్రవాదులు ఒకరి తర్వాత ఒకరు హతమవుతున్నారు. తాజాగా, లష్కర్-ఏ-తోయిబా సంస్థ సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై లాహోర్‌లో దాడి జరిగింది....
News

సైన్యం కంటే ప్రజల మనోబలమే శక్తిమంతమైంది : దోవల్

ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత అనేది కేవలం ప్రభుత్వాల పనే కాదని ,అది ప్రతి పౌరుడిపైనా వుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సూచించారు. భారత్ ప్రస్తుతం చారిత్రక పరివర్తన దిశగా పయనిస్తోందని, ఈ సమయంలో భద్రత అనేది ప్రతి పౌరుడి...
News

జేఎన్‌యూ యువకుంభ్ : వామపక్ష నిరసనల మధ్య ప్రతిధ్వనించిన జాతీయవాదం

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) కన్వెన్షన్ సెంటర్‌లో ఏప్రిల్ 15, 2026న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆధ్వర్యంలో 'యువ కుంభ్' కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. వామపక్ష విద్యార్థి సంఘాల నిరసనలు, నినాదాల మధ్యే ఈ వేదికపై జాతీయవాద చర్చలు ప్రతిధ్వనించాయి....
1 44 45 46 47 48 2,890
Page 46 of 2890