హిందూ జర్నలిస్ట్ ఇంటిపై బంగ్లాలో ముస్లిం ఛాందసుల దాడి
బంగ్లాదేశ్ లో హింసా కాండ కొనసాగుతూనే వుంది. ఛాందసులు ఇప్పుడు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వంపై మాట్లాడినందుకు హిందూ జర్నలిస్ట్ సుశాంత్ దాస్ గుప్తా ఇంటిని ముస్లిం ఛాందులు ధ్వంసం చేశారు.బంగ్లాదేశ్లోని సిల్హెట్ డివిజన్లోని హబీగంజ్...







