నిత్యాన్నదానం ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి జేఈవో
వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిత్యాన్నదానం ఏర్పాట్లను తితిదే జేఈవో వల్లూరు వీరబ్రహ్మం శుక్రవారం పరిశీలించారు. సివిల్, విద్యుత్తు విభాగం సాంకేతిక నిపుణులు, అన్నదానం, అటవీ, ఉద్యాన విభాగం అధికారులతో చర్చించారు. భక్తులకు...







