News

News

నిత్యాన్నదానం ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి జేఈవో

వైఎస్సార్‌ కడప  జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిత్యాన్నదానం ఏర్పాట్లను తితిదే జేఈవో వల్లూరు వీరబ్రహ్మం శుక్రవారం పరిశీలించారు. సివిల్, విద్యుత్తు విభాగం సాంకేతిక నిపుణులు, అన్నదానం, అటవీ, ఉద్యాన విభాగం అధికారులతో చర్చించారు. భక్తులకు...
News

సనాతనధర్మానికి హానికలిగిస్తే ఊరుకోం.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మదరసాల నిర్వహణపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని కొన్ని మదరసాలు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నిలయాలుగా, "ఉగ్రవాద కర్మాగారాలు" (Terror Factories) గా మారుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు...
News

ఆదివాసీలు చిరుధాన్యాల సాగును వారసత్వ సంపదగా పరిరక్షించాలి

ఆదివాసీ రైతులు చిరుధాన్యాల సాగును వారసత్వ సంపదగా పరిరక్షించి, విస్తీర్ణాన్ని పెంచాలని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మార్కెట్ కమిటీ ఆవరణలో చిరుధాన్యాలపై ప్రత్యేక సదస్సు జరిగింది. రాగి...
News

బస్తర్ నుంచి కేంద్ర బలగాలు వెనక్కి.. 2027 మార్చి 31 కీలక డెడ్‌లైన్

2027 మార్చి 31 నాటికి ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో నుంచి మెజారిటీ పారామిలటరీ బలగాలను ఉపసంహరించుకునే అవకాశం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ చర్చల సందర్భంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు....
News

తిరుపతిలో ‘అక్షర గోవిందం’ పేరుతో అక్షరాభ్యాసం సౌకర్యం

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ శుభవార్త అందించింది. బాసర జ్ఞానసరస్వతీ ఆలయం తరహాలో తిరుపతి సమీపంలోని పేరూరులో ఉన్న శ్రీ వకుళమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు అవకాశం కల్పించింది. 'అక్షర గోవిందం' పేరుతో ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం...
ArticlesNews

భూగోళం మీద హక్కులు లేని వర్గం

‘హిం’ అంటే అజ్ఞానం ‘దు’ అంటే ఖండించడం. వేదం బోధించినట్టు జ్ఞానం ఏ వైపు నుండి వచ్చినా స్వీకరించి అజ్ఞానాన్ని పోగొట్టుకొనే వాడే హిందువు. ప్రపంచంలో అత్యంత పురాతన ధర్మాన్ని పాటిస్తున్న హిందువులున్న ఈ దేశంలో ఎందుకు ప్రతి విషయంలోనూ వారు...
News

రాష్ట్రపతి భవన్ కు చేరిన శ్రీకాళహస్తి కలంకారి కీర్తి..

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కలంకారి కళకి అరుదైన గౌరవం లభించింది. దేశ అత్యున్నతమైన రాష్ట్రపతి భవన్ లో కలంకారీ చిత్రాలకు స్థానం దక్కింది. వందేళ్ళ క్రితం బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన చిత్రాల స్థానంలో శ్రీకాళహస్తి కళాకారులు గీసిన కలంకారీ చిత్రాల...
ArticlesNews

వ్యవసాయంలో మహిళామణులు

భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. అయితే, సాగుకి వెన్నెముకగా నిలుస్తున్న మహిళా రైతుల శ్రమను గుర్తించడంలో మాత్రం దశాబ్దాలుగా వెనకబడే ఉన్నాం. ఐక్యరాజ్యసమితి 2026ను ‘అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం’గా ప్రకటించింది. ఇది పొలంలో స్వేదం చిందిస్తున్న ప్రతి స్త్రీ మూర్తికి...
1 307 308 309 310 311 3,091
Page 309 of 3091