ఉగ్ర కేంద్రంగా హైదరాబాద్? నగరంలో ఎన్ఐఏ సోదాలు.
తెలంగాణలోని హైదరాబాద్ లో ఉగ్రవాదుల జాడ కలకలం సృష్టిస్తోంది. నగరంలోని మైలార్ దేవ్ పల్లి ప్రాంతంలో ఉన్న శాస్త్రిపురంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఈ రోజు భారీగా సోదాలు నిర్వహించారు. అబుదాబీ ఐసిస్ మాడ్యుల్ కు చెందిన ఉగ్రవాది అబ్దుల్...







