News

News

పాక్ మిలటరీ ఆసుపత్రిలో పేలిన బాంబు. గాయపడ్డ వారిలో మసూద్ కూడా ఉన్నాడా?

తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుళ్లు జరిగాయి. అది కూడా మిలటరీ ఆసుపత్రిలో. రావల్పిండిలోని మిలిటరీ ఆసుపత్రిలో భారీ పేలుడు సంభవించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ...
News

ఇండియన్ వెబ్ సైట్లను హ్యాక్ చేస్తున్న పాక్ హ్యాకర్లు . అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ.

పాకిస్తాన్ హ్యాకర్లు వాట్సాప్ ద్వారా సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నారని ఇండియన్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, మిలటరీ ఇంటలిజెన్స్ (MI)లు కూడా పలు హెచ్చరికలను జారీ చేశాయి. పాకిస్తాన్ స్పై హ్యాకర్లు ప్రముఖ వెబ్ సైట్లను హ్యాక్ చేస్తున్నారని వీటిల్లో...
ArticlesNews

సమరసతా సాధనలో సఫలమవుతున్న ఎస్.ఎస్.ఎఫ్

ఒక ఎస్.సి కాలనీలోని దేవాలయంలో అదే కాలనీకి, సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పూజారి, అర్చకస్వామిగా పొద్దున్నే దేవాలయాన్ని శుభ్రం చేసుకుని, స్వామికి ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తారు. ఆ తర్వాత యదావిధిగా కూలి పనులకు వెళ్ళిపోతారు. అయితే తాను సాయంత్రం...
ArticlesNews

బాలాకోట్ దాడుల తర్వాత మాయమైన పాక్ జలాంతర్గామి ఎక్కడ దొరికింది?

బాలాకోట్‌లో పాకిస్తాన్ ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత భారత్ సముద్ర మార్గం ద్వారా కూడా దాడులు చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అదే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించిన జలాంతర్గామి పీఎన్ఎస్ సాద్ పాక్ జలాల నుంచి మాయమైనట్లు...
News

బీహార్లో అస్థిపంజరాల గుట్టలు

బీహార్‌లోని ముజఫర్‌పూర్ శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ (ఎస్‌కేఎంసీహెచ్) పక్కన శనివారంనాడు గుట్టలు గుట్టలుగా అస్థిపంజరాలు కనిపించడం కలకలం రేపింది. ఈ ఆసుపత్రిలో ఈనెల 1 నుంచి ఇప్పటివరకు దాదాపు 127 మంది చిన్నారుల మెదడువాపు సంబంధిత వ్యాధితో మృతి...
News

భారత్ లో మత స్వేచ్ఛ లేదు : అమెరికా రిపోర్టు : మా దేశంలో పరిస్థితులపై మీరు రిపోర్టివ్వడమేమిటి? :మండిపడ్డ భారత్

అమెరికా భారత్‌ల మధ్య ఇప్పటికే కాస్త వాణిజ్యపరంగా దూరం పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం ఇచ్చిన ఓ రిపోర్టు ఇప్పుడు ఇరుదేశాల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. ఆయాదేశాల్లో మత స్వేచ్ఛపై అమెరికా ఓ నివేదికను విడుదల చేసింది. అందులో హిందూ అతివాద సంస్థలు...
1 2,916 2,917 2,918 2,919 2,920 2,973
Page 2918 of 2973