పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తత…పోలీసుల లాఠీఛార్జి.. ఎమ్మెల్యే రాజాసింగ్కు తీవ్ర గాయాలు
హైదరాబాద్లోని పాతబస్తీ జుమ్మేరాత్ బజార్ లో గత అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. స్థానికులు స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతిభాయ్ విగ్రహాన్ని తరలిస్తుండగా, ఓ వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. విషయం...







