News

News

పాత‌బ‌స్తీలో తీవ్ర ఉద్రిక్త‌త‌…పోలీసుల లాఠీఛార్జి.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లోని పాత‌బ‌స్తీ జుమ్మేరాత్ బజార్ లో గత అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది.  స్థానికులు స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతిభాయ్‌ విగ్రహాన్ని త‌ర‌లిస్తుండ‌గా, ఓ వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది. విషయం...
ArticlesNews

మనకు తెలియని మనవారి వ్యధలు – 3 : కన్నీటి ప్రపంచంలో చిరునవ్వుల సందడి ఎవరిది? – నారద

బహుశా శిల కూడా కన్నీరు పెడుతుందేమో పాకిస్తాన్లోని హిందువుల కష్టాలను చూసి. అందుకేనేమో వాళ్ళని పలకరించాలి, ప్రశ్నించాలి అని వెళ్ళిన మా గొంతులు మూగబోతున్నాయి. ఇంతలో కష్టాల ప్రపంచంలో చిరునవ్వుల సవ్వడి వినిపించింది. ఒక్కసారి మా ముఖాల్లో తెలియని అనందం, ఆశ్చర్యం....
News

గుంటూరులో 15 మందిపై నమోదయిన లవ్ జీహాద్ కేసు

గుంటూరు అర్బన్ పరిధిలోని జరిగిన లవ్ జిహాద్ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. జైన్ సామాజిక వర్గానికి చెందిన యువతి శిల్పా జైన్ కుటుంబం గుంటూరు పట్టణంలోని బ్రహ్మంగారి మందిరం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆమె తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో...
ArticlesNews

ప.పూ. సరసంఘచాలక్ జి తృతీయ వర్ష ఉద్బోధన (నాగపూర్)

సంఘ శిక్షవర్గ తృతీయ వర్ష సమారోప్ కార్యక్రమంలోపూ.సరసంఘచాలక్ డా.మోహన్ భాగవత్ గారి ఉపన్యాసంలోని ముఖ్యాంశాలు … ఎన్నికల తరువాత ఈ వర్గ జరుగుతోంది, ఐదేళ్ల క్రితం 2014 లో కూడా ఇలాగే జరగడం ఒక విశేషం కాగా రెండు సార్లూ హిందుసామ్రాజ్య...
News

ఒంగోలులో ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

హిందూ సంస్కృతి పరిఢవిల్లినన్ని రోజులు ఛత్రపతి శివాజీ పేరు ప్రజల గుండెల్లో ఉంటుందని  ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డా .సునీల్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఒంగోలు నగరంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆధ్వర్యంలో మరాఠీపాలెం లోని శివాజీ విగ్రహం వద్ద హిందూ...
News

క‌న్నీరు పెట్టిస్తోన్న‌ మేజ‌ర్ చివరి మెసేజ్‌

మేజ‌ర్ కేతన్‌ శర్మ(29) చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన ఫోటోను కుటుంబ సభ్యులకు వాట్సాప్‌ చేశాడు. అంతేకాక బహుశా ఇదే నా లాస్ట్‌ ఫోటో కావొచ్చు అనే సందేశాన్ని కూడా పంపాడు. అనుకున్నట్లుగానే కొన్ని గంటల వ్యవధిలో ఉగ్రవాదులకు భద్రతా...
News

అసదుద్దీన్ లేవగానే భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తిన ‌లోక్‌సభ

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకార సమయంలో సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రమాణం చేసేందుకు ఒవైసీ పేరు పిలవగానే సభలోని బీజేపీ ఎంపీలు భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఆయన ...
News

పుల్వామా దాడికి కారును సమకూర్చిన ఉగ్రవాది కాల్చివేత

గత ఫిబ్రవరి 14 దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూల్వామా దాడిలో 40 సిఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన బెట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల ఎదురు కాల్పుల్లో హతం అయ్యారు.పుల్వామా ఆత్మాహుతి దాడికి ఐఈడీ బాంబులతో కూడిన వెహికిల్‌ను సమకూర్చిన జైష్ ఏ మహ్మద్...
1 2,834 2,835 2,836 2,837 2,838 2,889
Page 2836 of 2889