News

News

బీహార్లో అస్థిపంజరాల గుట్టలు

బీహార్‌లోని ముజఫర్‌పూర్ శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ (ఎస్‌కేఎంసీహెచ్) పక్కన శనివారంనాడు గుట్టలు గుట్టలుగా అస్థిపంజరాలు కనిపించడం కలకలం రేపింది. ఈ ఆసుపత్రిలో ఈనెల 1 నుంచి ఇప్పటివరకు దాదాపు 127 మంది చిన్నారుల మెదడువాపు సంబంధిత వ్యాధితో మృతి...
News

భారత్ లో మత స్వేచ్ఛ లేదు : అమెరికా రిపోర్టు : మా దేశంలో పరిస్థితులపై మీరు రిపోర్టివ్వడమేమిటి? :మండిపడ్డ భారత్

అమెరికా భారత్‌ల మధ్య ఇప్పటికే కాస్త వాణిజ్యపరంగా దూరం పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం ఇచ్చిన ఓ రిపోర్టు ఇప్పుడు ఇరుదేశాల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. ఆయాదేశాల్లో మత స్వేచ్ఛపై అమెరికా ఓ నివేదికను విడుదల చేసింది. అందులో హిందూ అతివాద సంస్థలు...
News

నిర్మాణంలో ఉన్న యుద్ధనౌకలో అగ్నిప్రమాదం – ఒక ఉద్యోగి మృతి

ముంబైలో మాజ్‌గాన్ డాక్‌యార్డులో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నేవీకి చెందిన నిర్మాణంలో ఉన్న యుద్ధనౌకలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి మృతి చెందాడు. మంటల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడి చికిత్సకోసం ముంబై జేజే హాస్పిటల్‌కు...
News

ట్రిపుల్ తలాక్ బిల్లుకు మేం వ్యతిరేకం: జేడీయూ

ట్రిపుల్ తలాక్ చట్టం  చట్టబద్ధత కోసం ఎన్డీఏ సర్కార్ విశేషంగా కృషిచేస్తోంది. అయితే ఇదివరకు ఆ బిల్లు లోక్‌సభలో గట్టెక్కినా రాజ్యసభలో వీగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో తమ కూటమి పక్షాలను కలుపుకొని వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. అయితే జేడీయూ రూపంలో...
News

ఇదిగో పేల్చేస్తున్నాం …. బీజేపీ ప్రధాన కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి శనివారం ఉదయం ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. మరికొద్ది నిమిషాల్లో ప్రధాన కార్యాలయాన్ని పేల్చి వేస్తున్నామంటూ అతడు చెప్పాడు. దీంతో వెంటనే ఢిల్లీ పోలీసులకు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ గురించి ఆఫీసు సిబ్బంది సమాచారం...
News

అయోధ్య ఉగ్రదాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు

అయోధ్య ఉగ్రదాడి (2005)లో ప్రయాగారాజ్ లోని ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి జీవిత ఖైదు విధించింది. మరొక నిందితుడిని నిర్దోషిగా తేలుస్తూ వదిలేసింది. ఈ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి దినేష్ చంద్ర వాదనలు విన్నారు....
News

కోల్‌కతాలో మత ఘర్షణలు.. ఇద్దరు మృతి…

కోల్‌కతాలో మరోసారి రెండు గ్రూపుల మధ్య అల్లర్లు చెలరేగాయి..ఈ అల్లర్లలో ఇద్దరు యువకులు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. పరిస్థితిని సమీక్షించేదుకు వెంటనే సమావేశం కావాలని డీజీపీతోపాటు రాష్ట్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించారు....
1 2,833 2,834 2,835 2,836 2,837 2,889
Page 2835 of 2889