News

NewsProgrammsSeva

నూతక్కిలో ఒకరోజు యోగా శిక్షణ

నూతక్కి మాతృఛాయలో సేవా భారతి అధ్వర్యంలో ప్రాంత యోగా శిక్షణ వర్గ జరిగినది. 21/7/2019 ఆదివారం జరిగిన ఈ ఒకరోజు వర్గలో రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల నుండి 70 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రాంత యోగా శిక్షక్ శ్రీ...
News

ఆరెస్సెస్ యొక్క నిస్వార్థ సేవా తత్వమే నన్ను దానికి దగ్గర చేసింది. –  కేరళ మాజీ డీజీపీ జాకోబ్ థామస్.

కేరళ కొచ్చిలోని ఆరెస్సెస్ ఐటి మిలన్ గురు దక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న కేరళ మాజీ డీజీపీ జాకోబ్ థామస్ ఆరెస్సెస్ ప్రార్ధన జరుగుతున్న సమయంలో అందరు స్వయంసేవకులకు మల్లే ప్రణామ్ స్థితిలో నిలుచున్నారు. ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ థామస్...
News

అమెరికాలో హిందూ పూజారిపై దాడి

అమెరికాలో ఓ హిందూ పూజారిపై దాడి జ‌రిగింది. అమెరికాలోని గ్రీన్‌ ఓక్స్‌ ప్రాంతంలోని శివ శక్తి పీఠంలో పూజారిగా ఉన్న హరీశ్ చందర్ పూరి న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా, వెనుక నుంచి వ‌చ్చిన ఓ వ్య‌క్తి పూజారిని చిత‌క‌బాదాడు. అయితే శివ శ‌క్తి...
NewsProgrammsSeva

సేవా భారతి అధ్వర్యంలో పీలేరులో రక్తదాన శిబిరం

సేవాభారతి ఆధ్వర్యంలో  చిత్తూరు జిల్లా పీలేరులో స్థానిక సి. ఎన్. ఆర్ డిగ్రీ కళాశాలలో 19/7/2019 శుక్రవారం నాడు  రక్తదాన శిబిరం జరిగినది. రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. వి. నారాయణ రెడ్డి, వారి బృందం దాతల నుంచి రక్తాన్ని...
News

బంగ్లాదేశ్లో 3.7 కోట్ల మంది మైనారిటీలు గల్లంతు.

“హిందూ, బౌద్ధ, క్రైస్తవ యునైటెడ్ ఫోరం (HBCUC)” ప్రియా సాహా జూలై 19న వైట్ హౌసులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను కలిసిన సందర్భంగా బంగ్లాదేశ్లోని మైనారిటీల దుస్థితిపై డోనాల్డ్ ట్రాంప్ కు వివరిస్తూ తమ దేశంలో 3.7 కోట్ల...
News

సాయంత్రం ప్రారంభంకానున్న చంద్రయాన్‌ 2 కౌంట్ డౌన్

సాంకేతిక కారణాలతో వాయిదాపడ్డ చంద్రయాన్ 2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43గంటలకు చంద్రయాన్ 2 ప్రయోగం జరగనుంది.జీఎస్ఎల్వీ మార్క్ 2 ఎం 1 వాహక నౌకను ప్రయోగించేందుకు సైంటిస్టులు అన్ని...
News

మతం మారిన మత్స్యకార కుటుంబం తిరిగి హిందూ ధర్మంలోకి

నెల్లూరు జిల్లా కోట మండలం పామంజిపాళెం మత్స్యకార గ్రామంలో గతంలో హైందవ ధర్మాన్ని వీడి అన్య మతాన్ని స్వీకరించి ఉండిన ఒక మత్స్యకార కుటుంబం తిరిగి హైందవ ధర్మాన్ని స్వీకరించింది. గ్రామస్తులందరి సమక్షంలో స్థానిక దేవాలయంలో నెల్లూరు దత్త పీఠానికి చెందిన...
News

తమిళనాడులో కొనసాగుతున్న NIA దాడులు

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఈ రోజు తమిళనాడు రాష్ట్ర మధురై నివాసి మహ్మద్ షేక్ మైథీన్ నివాసంపై దాడి చేశారు.  మైథీన్ ను ఈ నెల 15 న “అన్సరుల్లా” సంస్థ కేసులో NIA అధికారులు అరెస్టు చేశారు. భారత్లో...
1 2,791 2,792 2,793 2,794 2,795 2,858
Page 2793 of 2858