News

News

భారత సైన్యంపై వస్తున్న ఆ వార్తలు అవాస్తవం – కేంద్ర ప్రభుత్వం

భారత్‌, చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో వేల సంఖ్యలో భారతీయ సైనికులు సైనికులు సిక్‌లీవులపై వెళుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ''లద్దాఖ్‌ వద్ద భారత-చైనా ఘర్షణలు, వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో.. 45...
News

వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.2,050 కోట్ల రూపాయల మంజూరు

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఓ వైద్య కళాశాల నిర్మాణానికి గతంలో నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.2,050 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలనా అనుమతులు మంజూరు చేసింది. విశాఖ...
ArticlesNews

మొదటి ప్రపంచ యుద్ధం – భారతీయ ముస్లింల తీరు

ప్రపంచ ఇస్లాం టర్కీ రాజ్యం పట్ల భారతీయ ముస్లింల నిష్ట మొదటి ప్రపంచ యుద్ధ పరిణామాల వల్ల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పరిణమించింది. అలాగే భారత్ లో కూడా జరిగిన కొన్ని సంఘటనల తరువాత భారతీయ ముస్లింల స్నేహపూర్వక ధోరణి(1911-1922) క్రమంగా...
News

రిటైర్డ్ నేవీ అధికారిపై శివసేన కార్యకర్తల దాడి

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను ఎగతాళి చేసినట్లుగా గీసిన కార్టూన్‌ను షేర్‌ చేసినందుకు శివసేన కార్యకర్తలు నేవీ మాజీ అధికారి మదన్‌ శర్మపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి మరీ చితకబాదారు. ఆయన గాయాలతో బాధపడుతున్న వీడియో, ఫోటోలను...
News

నేడు చైనా చెర నుంచి అరుణాచల్ పౌరుల విడుదల

గత వారం భారత సరిహద్దుల వెంట ఉన్న అడవుల్లో అపహరణకు గురైన అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన అయిదుగురు వేటగాళ్లను చైనా నేడు భారత్‌కు అప్పగించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు తెలిపారు. సెప్టెంబరు 4న కనిపించకుండా పోయిన వారు తమ...
News

త్రివిధ దళాధిపతులతో రక్షణమంత్రి రాజ్‌‌నాథ్‌ భేటీ

భారత్‌- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రక్షణ దళాల చీఫ్‌ (సీడీఎస్‌)తో పాటు త్రివిధ దళాల అధిపతులతో శుక్రవారం సమావేశమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా హాజరైన ఈ భేటీలో నియంత్రణ రేఖ...
News

చర్చ్ ఆఫ్ సౌత్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

నకిలీ ధ్రువపత్రాల సృష్టించి తమదికాని  భూమిని రూ.60 కోట్లకు ఇండియన్ రైల్వే కు అక్రమంగా అమ్మేసింది భారత్ లోనే రెండవ అతిపెద్ద చర్చ్”చర్చ్ ఆఫ్ సౌత్”. ఈ అక్రమం బయటపడడంతో చర్చ్ కు సంబంధించిన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్...
ArticlesNews

విశ్వమత మహాస‌భ‌లో స్వామి వివేకానంద ప్ర‌సంగం 11-సెప్టెంబ‌ర్‌-1893

స్వాగతానికి  ప్రత్యుత్తరం విశ్వమత మహాసభ, చికాగో, సెప్టెంబర్ 11వ తేది,  1893వ సంవత్సరం. స్వామి వివేకానంద ప్ర‌సంగం అమెరికన్ సోదర సోదరీమణులారా, మాకు మీరిచ్చిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ  సమయంలో మీతో మాట్లాడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని...
1 2,791 2,792 2,793 2,794 2,795 3,049
Page 2793 of 3049