News

News

విశ్వహిందూ పరిషత్ నూత‌న జాతీయ‌ అధ్య‌క్షులుగా డా. శ్రీ ర‌వీంద్ర నారాయ‌ణ్ సింగ్ ఎన్నిక‌

విశ్వ‌హిందూ ప‌రిష‌త్ (వి.హెచ్‌.పి) నూత‌న జాతీయ అధ్య‌క్షుడిగా బీహార్ కు చెందిన ప్రముఖ ఎముకల వైద్యులు డాక్టర్ పద్మశ్రీ రవీంద్ర నారాయణ్ సింగ్ గారు ఎన్నిక‌య్యారు. హ‌ర్యానా రాష్ట్రంలోని ఫ‌రిదాబాద్‌లో రెండు రోజుల పాటు జ‌రుగుతున్న వి.హెచ్‌.పి జాతీయ స‌మావేశాల్లో ఆయ‌నను...
News

కోయంబత్తూర్: దేవాలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా హిందూ సంఘాల నిరసనలు

మంగళవారం నాడు కోయంబత్తూర్ సిటీ కార్పొరేషన్, నగరంలోని ముథనంకుళం కట్ట వెంట ఉన్న ఏడు దేవాలయాలను 100 సంవత్సరాల పురాతన ఆలయంతో సహా కూల్చివేసింది. ట్యాంక్ యొక్క ఉత్తర కట్ట వెంట ఆక్రమించిన భూమిలో ఆ దేవాలయాలు నిర్మింపబడ్డాయని కార్పొరేషన్ పేర్కొంది....
ArticlesNews

గ్రామంలో చిచ్చురేపుతున్న అక్రమ చర్చి వ్యవహారం.. ప్రజల వినూత్న పరిష్కారం

గత కొంతకాలంగా తమ గ్రామంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న చర్చికి సమాధానంగా కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల ప్రజలు వినూత్న పరిష్కారం కనుగొన్నారు. తమకున్న విశేష అధికారాలను వినియోగించుకుంటూ, అక్రమంగా, పంచాయితీరాజ్ శాఖ వారి జీవో...
News

త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ అందుబాటులోకి – అమిత్‌ షా

జమ్ములోని భారత వైమానిక స్థావరంపై దాడి జరిగిన తర్వాత యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తొలిసారిగా స్పందించారు. త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. దీనికోసం ఇప్పటికే భారత రక్షణ...
News

పాకిస్థాన్ పదివేల మందికి పైగా జిహాదీలను మాపైకి పంపింది…. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడి ఆరోపణ..

పాకిస్థాన్ తమ దేశంలోకి 10 వేలమందికి పైగా జిహాదీలను పంపిందని ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ఆరోపించారు. తాలిబన్లకు పాకిస్థాన్ పూర్తి మద్దతునిస్తుందని ఆయన తెలిపారు. శాంతి చర్చల్లో తాలిబన్లు చురుకుగా పాల్గొనేలా వారికి పాక్ నచ్చజెప్పడంలేదని విమర్శించారు. తాష్కెంట్ లో...
News

అమెరికా రాజధానిలో కాల్పుల కలకలం… తీవ్రవాదుల దాడని అనుమానం..

అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డిసిలో దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఆరేళ్ల బాలిక మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. వాషింగ్టన్ డిసి లోని ఆగ్నేయ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్...
News

‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌక అభివృద్ధిలో భారత సంతతి యువతి……

కొద్ది రోజుల క్రితం తెలుగు యువతి శిరీష బండ్ల అంతరిక్షయానం చేసి అరుదైన రికార్డు సృష్టించారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ చేపట్టిన యాత్రలో భాగంగా శిరీష రోదసిలోకి వెళ్లొచ్చి అంతరిక్ష రంగంలో భారత నారీమణుల శక్తిసామర్థ్యాలను చాటిచెప్పారు. తాజాగా ఈ జాబితాలో మరో...
News

భారత సంతతే లక్ష్యంగా దక్షిణాఫ్రికాలో దాడులు – ఆస్తులు, ప్రాణాలు కాపాడుకునేందుకు ఆయుధాలు పడుతున్న భారతీయులు

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అల్లర్లలో భారత సంతతి ప్రజలే లక్ష్యంగా అల్లరి మూకలు దాడులకు తెగబడుతున్నాయి. ఇళ్లు, వ్యాపార సంస్థలను దోచుకోవటంతో పాటు, తమపై దాడులకు పాల్పడుతున్నారని భారత సంతతి ప్రజలు ఆరోపిస్తున్నారు. అల్లరి మూకలను అడ్డుకోవాల్సిన పోలీసులు దాడులను ప్రోత్సహిస్తున్నట్లు చెబుతూ...
1 2,633 2,634 2,635 2,636 2,637 3,042
Page 2635 of 3042