News

News

కావడ్ యాత్రికులపైకి దూసుకెళ్ళిన లారీ… ఆరుగురు మృతి!

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​లో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. హరిద్వార్​లో కావడ్ యాత్రకు వెళ్ళి తిరిగి గ్వాలియర్​లోని తమ ఇళ్ళ‌కు వెళ్తుండగా.. ఓ ట్రక్కు ఢీకొట్టింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు...
News

టీవీ చర్చలు, సోషల్‌ మీడియా కంగారు కోర్టులతో దేశం వెన‌క్కి!

భారత ప్రధాన న్యాయమూర్తి రమణ ఆవేదన న్యూఢిల్లీ: టీవీ చర్చలు, సోషల్‌ మీడియా కంగారు కోర్టులు (వాద, ప్రతివాదనలు లేని అనధికార కోర్టులు)దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పక్షపాత ధోరణితో, తక్కువ...
News

ఆ సాధువు మ‌రి లేరు…!

న్యూఢిల్లీ: అక్రమ మైనింగ్‌ను నిరసిస్తూ భరత్‌పూర్‌లోని డీగ్‌లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సాధువు ఢిల్లీలోని ఆసుపత్రిలో మరణించినట్టు అధికారులు శనివారం ప్రకటించారు. “సాధు విజయ్ దాస్ తన స్వీయ దహన ప్రయత్నం తర్వాత చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో తెల్లవారుజామున 2.30 గంటలకు మరణించాడు....
News

రామాలయ నిర్మాణంతోనే పని పూర్తి కాదు: శ్రీ విశ్వ‌ప్ర‌స‌న్న తీర్థ‌

ప్ర‌య‌త్న‌పూర్వ‌కంగా ఎవ‌రినీ క‌ష్ట‌పెట్ట‌కూడ‌దు. హింసించ‌కూడ‌దు' అనే విధానాన్ని అనుస‌రిస్తే చాలు.. అదే స‌నాత‌న ధ‌ర్మం.. అని అంటారు శ్రీ విశ్వ‌ప్ర‌స‌న్న తీర్థ‌. క‌ర్ణాట‌క రాష్ట్రం ఉడిపిలోని పెజావ‌ర్ మ‌ఠానికి శ్రీ విశ్వేశ తీర్థ స్వామి అనంత‌రం 35వ అధిప‌తిగా బాధ్య‌త‌లు వ‌హిస్తున్న...
News

హిందుత్వంపై ముస్లిం దేశాల కుట్ర.. సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం!

న్యూఢిల్లీ: హిందువుల అన్నా.. హిందుత్వం అన్నా ముస్లింలకు, ముస్లిం దేశాలకు ఎక్కడలేని అక్కసు. ఎప్పుడెప్పుడు హిందువులను దెబ్బ కొట్టాలని కాచుకొని మరీ ఎదురుచూస్తుంటారు. అదును దొరికినప్పుడల్లా హిందువులపై కుట్రలు తెర తీస్తుంటారు. తాజాగా జరిగిన ఎన్‎సీఆర్ఐ అనే సంస్థ సర్వేలో ఆసక్తికర...
ArticlesNews

మరపురాని మహా యోధుడు చంద్రశేఖర్ ఆజాద్

పర పీడనలో నలిగిపోతున్న భారతదేశ సర్వ స్వతంత్రత కోసం అహింసా పద్ధతిలో కొంతమంది పోరాడితే, మరికొంతమంది వీరులు విప్లవ భావాలను ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం మాత్రమే కాక, దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా ఈ...
News

ఇంట్లో 20 కోట్ల క‌రెన్సీ గుట్ట‌లు.. బెంగాల్ మంత్రి అరెస్ట్​!

కోల్‌క‌తా: ​ప‌శ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవిగా భావిస్తున్న రూ.20 కోట్ల నగదును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పార్థా ఛటర్జీ అనుచరుడు అర్పితా ముఖర్జీ నివాసంలో ఈ మొత్తం లభించింది. ఈడీ...
News

జమిలీ ఎన్నికలపై స్పష్టతనిచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో ఎంపీ భగీరథ చౌదరి...
1 2,181 2,182 2,183 2,184 2,185 3,034
Page 2183 of 3034