భారతదేశం నా మాతృభూమి అంటూ సాగే ప్రతిజ్ఞ మనందరికీ తెలిసిందే… మనం అమ్మను ఎలా చూసుకుంటాం? ఎలా చూసుకోవాలి? నవ మాసాలు మోసి ప్రాణాలకు తెగించి జన్మనిచ్చి, పాలిచ్చి అన్నం పెట్టి మనం పెద్దవాళ్లమై, ఎవరి కాళ్ల మీద వారు నిలబడే...
తమిళనాడు మదురైలోని ప్రసిద్ధ వండియూర్ మరియమ్మన్ తెప్పకులం దేవాలయం కోనేరు పూర్తి సామర్థ్యంతో నిండి కళకళలాడుతోంది. తమిళనాడులో తాజాగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ దేవాలయ కోనేరుకు పూర్తి స్థాయిలో నీరు చేరింది. ఆకాశం నుంచి డ్రోన్ తో చిత్రించిన...
సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉగ్రవాది పన్నూ హత్య కుట్ర కేసులో ఓ భారతీయుడిపై అమెరికా తీవ్ర అభియోగాలు మోపింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్భీ చెప్పారు. భారత్తో దౌత్యసంబంధాలు మరింత మెరుగు పరుచుకునేందుకు...
2020 సెప్టెంబర్ 5న అర్ధరాత్రి.. అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలోని దివ్యరథం దగ్ధమైంది. 56 ఏళ్లపాటు స్వామికి వాహన సేవ అందించిన రథం ఇలా కావడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. ఆందోళనలతో ఉద్రిక్తత...
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని గురువారం కర్ణాటకలోని వ్యాసరాజ మఠాధిపతి శ్రీవిద్యాదీశతీర్థ స్వామీజీ తన శిష్య బృందంతో కలసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ డిప్యూటీ ఈఓ గోవిందరాజన్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. ముందుగా ఆలయ...
రూ.2.23 లక్షల కోట్ల విలువైన రక్షణ సంబంధిత కొనుగోలు ప్రాజెక్టులకు భారత రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) గురువారం ప్రాథమికంగా ఆమోదం తెలియజేసింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, 156...
శత్రు జలాంతర్గాములను వేటాడటానికి ఉపయోగపడే మూడు అత్యాధునిక ఏఎస్డబ్ల్యూ యుద్ధనౌకలు భారత నౌకాదళంలో చేరడానికి రంగం సిద్ధమైంది. కొచ్చిన్ షిప్యార్డ్లో వీటిని ప్రారంభించారు. వీటికి ఐఎన్ఎస్ మహె, ఐఎన్ఎస్ మల్వాన్, ఐఎన్ఎస్ మాంగ్రోల్ అని పేర్లుపెట్టారు. నౌకాదళ ఉప అధిపతి వైస్...