News

ArticlesNews

అభ్యుదయ ఆది శిఖరం కందుకూరి వీరేశలింగం పంతులు

(మే 27 - కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి ) తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తులలో ముఖ్యులు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. ఆయన తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. బాల్య వివాహాల రద్దు కోసం ఉద్యమించిన మహోన్నతుడు, సంఘ సంస్కర్త. కందుకూరి వీరేశలింగం పంతులు 1848వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. పుస్తకాలు చదివి ప్రభావితులై సామాజిక దురాచారాల నిర్మూలన దిశగా కృషి చేశారు. దేశంలో మొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి వీరేశలింగం కావడం విశేషం. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ఆయనే ప్రవేశపెట్టారు. స్త్రీ విద్య కోసం ఉద్యమించిన వీరేశలింగం పంతులుగారు బాలికల కోసం పాఠశాలను స్థాపించారు. బ్రిటిష్ హయాంలో జరుగుతున్న బాల్య వివాహాలకు నిరసనగా ఆయన...
News

చైనా ల్యాబ్‌లో మరో ప్రాణాంతక వైరస్‌?

చైనాలోని హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎబోలా తరహాలోని మరో కొత్త వైరస్‌ను సృష్టించారు. ఎబోలా మాదిరిగానే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. మనిషిని కేవలం మూడు రోజుల్లోనే చంపేస్తుంది. వ్యాధికారక ప్రభావాలను అధ్యయనం చేసేందుకే శాస్త్రవేత్తులు ఈ వైరస్...
News

రాత్రికి తీరం దాటనున్న రెమాల్ తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను ఉద్ధృతమై తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. ఈ తుపాను బంగ్లాదేశ్ కేపుపారాకు దక్షిణ నైరుతి దిశగా 260 కిలోమీటర్ల దూరంలో వెస్ట్ బంగాల్ సాగర్ ఐలాండ్స్​కు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల...
News

వేప చెట్టుకు మామిడి పండ్లు! వీడియో వైరల్

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకున్న ప్రకృతి వింత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ అధికారిక నివాస ప్రాంగణంలో ఉన్న వేప చెట్టుకు మామిడి పండ్లు వెళ్లాడుతూ కనిపించడం చూపరులను అవాక్కు చేస్తోంది. దీంతో ఆ చెట్టును మంత్రి స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాతో పంచుకున్నారు. వేప చెట్టుకు మామిడి కాయలు గుత్తులు గుత్తులుగా వేలాడుతుండటం అందులో కనిపించింది. ‘ఇవాళ నేను నా ఇంటి ఆవరణలోని వేప చెట్టును దగ్గరకెళ్లి చూశా. దానికి మామిడి పండ్లు కనిపించడం చూసి నా మనసు పులకించిపోయింది. ప్రతిభ గల ఓ తోటమాలి కొన్నేళ్ల కిందట ఈ ప్రయోగం చేసి ఉంటాడనుకుంటా. కానీ ఇది ఒక అద్భుతం అని చెప్పేందుకు ఏమాత్రం తీసిపోదు’ అని ఆ వీడియో కింద కామెంట్...
News

హనుమా.. భక్తుల అవస్థలు కానవా?

అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులు విడిది చేసే రామదూత నిలయంలో సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ 16 ఏసీ గదులున్నాయి. 8 గదుల్లో ఏసీలు గత కొన్ని నెలలుగా పనిచేయడంలేదు. ఫలితంగా ఇందులో బస చేసే...
News

యక్ష ప్రశ్నలు ఎలా పుట్టాయి?

ఎవరైనా ఎడతెరిపి లేకుండా ప్రశ్నలు వేస్తుంటే ‘ఇక ఆపుతావా యక్ష ప్రశ్నలు?’ అనటం సర్వసాధారణం. కొంగ రూపంలో ఉన్న యక్షుడు అనే గంధర్వుడు అడిగిన ప్రశ్నలే ‘యక్ష ప్రశ్నలు’గా ప్రసిద్ధి చెందాయి. ధర్మరాజుకు, యక్షుడనే గంధర్వురుడికి మధ్య జరిగిన సంభాషణ నుంచే ‘యక్ష ప్రశ్నలు’ అనే జాతీయం పుట్టింది. తన అధీనంలో ఉన్న సరస్సులోని నీటిని తన మాట కాదని తాగబోయిన భీమార్జున నకుల సహదేవుల ప్రాణాలను యక్షుడు హరిస్తాడు. సోదరులను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన ధర్మనందనుడు- వారి గురించి ఆరా తీశాడు. ముందు తానడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమన్నాడు యక్షుడు. మహాబల పరాక్రమ సంపన్నులైన తన తమ్ముళ్లను ఓడించాడంటే.. ఆ గంధర్వుడు సామాన్యుడు కాడని ధర్మరాజు గ్రహించాడు. అతడు పెట్టిన ఆంక్షకు అంగీకరించాడు. అప్పుడు యక్షుడు వేసిన ప్రశ్నలు, ధర్మరాజు చెప్పిన సమాధానాలు మన ధర్మంలో...
News

అమెరికాలో శేషవాహనంపై ఊరేగిన శ్రీవారు

1998లో ఏర్పాటు అయిన సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారిగా అయిదు రోజుల పాటు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం నాడు ఆదిదేవునికి పలు సేవలు, పూజలు, హోమాలు, క్రతువులు ఘనంగా నిర్వహించారు. ఈ...
ArticlesNews

బ్రాహ్మీముహూర్తం అంటే ఏమిటి?

ల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల మధ్యకాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. మనిషికి జ్ఞానాన్ని అందించే అద్భుతకాలం బ్రాహ్మీముహూర్తం. సాధారణంగా ప్రతిగంటకు గ్రహహోర మారుతుంది. అంటే క్షితిజ రేఖ దగ్గర ఆ గ్రహం కనిపిస్తుందని అర్థం....
1 1,470 1,471 1,472 1,473 1,474 3,067
Page 1472 of 3067