News

News

పరమ పురుష పూర్ణ థాని స్వామీజీ మహరాజ్ స్మారక చిహ్నం

ఆగ్రా అంటే తాజ్ మహల్ మాత్రమే గుర్తుకు వచ్చేలా చేశారు. అది గొప్ప కట్టడమే. భారతీయ శ్రామికుల కష్టమే. కానీ ఇప్పుడు ఆగ్రాకు సమీపంలో, తాజ్మహలు 12 కిలోమీటర్ల దూరంలో మరొక అద్భుతమైన పాలరాతి కట్టడం తయారైంది. ఇది రాధాస్వామి ఆరాధనా విధాన మూల పురుషుడు పరమ పురుష పూర్ణ థాని స్వామీజీ మహరాజ్ స్మారక చిహ్నం. తాజ్ మహల్ కట్టడానికి 22 సంవత్సరాలు పట్టిందని చరిత్ర చెబుతుంది. రాధాస్వామి స్మారక మందిరం కట్టడానికి వందేళ్లు పట్టింది. తాజ్ వలెనే ఇది కూడా పూర్తిగా రాజస్తాన్ నుంచి తెచ్చిన తెల్ల పాలరాతితోనే నిర్మించారు. ఆగ్రాలోనే దయాల్బాగ్ అనే చోట స్వామి బాగ్లో ఇది కట్టారు. ఇక్కడ ప్రవేశం ఉచితం, కానీ ఫోటోలు తీయడం నిషిద్ధం. ఇదే స్థలంలో మొదట తెల్ల పాలరాతితోనే పూర్ణథాని మహరాజ్ స్మారక చిహ్నం...
News

అమ్మవారి పాదాలుకు పోటెత్తిన భక్తులు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్‌ మార్గంలోని మోదకొండమ్మ అమ్మవారి పాదాలు ఆలయానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. ప్రతి ఏడాది పాడేరులోని మోదకొండమ్మ ఉత్సవాల అనంతరం వచ్చే ఆదివారం నాడు భక్తులు అమ్మవారి పాదాలు దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అయితే...
ArticlesNews

అయోధ్య నుంచి శ్రీలంక వరకూ అంతా ‘సుందర’కాండమే!

రామాయణంలో కీలక ఘట్టాలకు వేదికగా ఉన్న శ్రీలంక తదనంతర కాలంలో బౌద్ధాన్ని స్వీకరించినప్పటికీ, తన హైందవ వారసత్వాన్ని వదిలిపెట్టలేదు. అందుకే మనకు అక్కడ రామాయణానికి సంబంధించి అనేక ప్రదేశాలు, ఆలయాలు కనిపిస్తాయి. తాజాగా, శ్రీలంకలోని సీతా ఎలియలో గ్రామంలో సీతమ్మ ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. వేలాదిమంది భక్తులు ఎంతో శ్రద్ధతో ఈ పవిత్రకార్యాన్ని తిలకించి, పులకించారు. అయోధ్యలోని సరయు నది, గంగానది నుంచినేరుగా విమానంలో తెచ్చిన జలాలను ఈ పవిత్ర కార్యక్రమంలో ఉపయోగించడంతో ఈ ఇరు ప్రదేశాల మధ్య గల అనుబంధాన్ని, అనుసంధానాన్ని పటిష్టం చేసినట్టయింది. దాదాపు 25 లీటర్ల పవిత్ర సరయు జలాలను తీసుకుని మే 17 ఉదయం కొలంబో నుంచి ప్రారంభమైన ఉత్సవ రథం, 21వ తేదీ ఉదయం సీతమ్మ ఆలయాన్ని చేరుకున్నది. ఈ జలాలను ఆలయ గోపురాల...
News

పాఠ్య పుస్తకాల్లో ‘దేవరగట్టు’ సంబరం

పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో దేవరగట్టు సంబరానికి అరుదైన గుర్తింపు దక్కింది. 2024-25విద్యాసంవత్సరానికి గాను పదో తరగతికి సంబంధించి నూతన పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సంప్రదాయాలు, ప్రజల నమ్మకాలు, తెలియజేయడంలో భాగంగా పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఆలూరు...
News

హిందూ ధర్మ పరిరక్షణకు కృషి

విశ్వ హిందూ పరిషత్- వీహెచ్‌పీలో శిక్షణ పొందిన కార్యకర్తలు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని వీహెచ్‌పీ క్షేత్ర సంఘటన మహా మంత్రి గుమ్మళ్ల సత్యం పిలుపునిచ్చారు.కర్నూలు నగర శివారులో గుత్తి రోడ్డులోని రిడ్జ్‌ పాఠశాల్లో గత తొమ్మిది రోజులుగా కొనసాగిన...
ArticlesNews

వైమానిక శాస్త్ర పితామహుడు భరద్వాజ

బృహస్పతి తనయుడు భరద్వాజుడు వైమానిక శాస్త్ర పితామహుడు. విమానాల గురించి తొలుత వర్ణించిన శాస్త్రవేత్త. 'యంత్రసర్వస్వం' అనే గ్రంథంలో శకున, సుందర, రుక్మ, త్రిపుర అనే వివిధ రకాల విమానాల గురించి వర్ణించాడు. వాటి తయారీ, ఉపయోగాలవంటి అనేక విశేషాలు అందులో...
News

అయోధ్యలోనూ టీటీడీ తరహా పరిపాలనా విధానాలు

అయోధ్యలోనూ టీటీడీ తరహా పరిపాలనా విధానాలు, భక్తుల రద్దీ నియంత్రణ పద్ధతులు అమలుచేసేందుకు చర్యలు చేపట్టామని అయోధ్య రామమందిర తీర్థక్షేత్ర బ్రస్టు సభ్యుడు దినేశ్ రామచంద్ర తెలిపారు సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన తమ బృందంతో కలిసి శ్రీవారి...
1 1,469 1,470 1,471 1,472 1,473 3,069
Page 1471 of 3069