News

ArticlesNews

సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..

సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయులని శ్రద్ధాంజలి సభ స్మరించుకుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) జ్యేష్ట ప్రచారక్...
News

ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్

తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్‌లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రశ్నించారు. ఆ నెయ్యిలో ఏం...
News

చంద్రుడిపై రయ్‌ రయ్‌మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..

చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్‌ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్‌ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం ప్రయాణం చేయడానికి వీలుగా ఒక ప్రెషరైజ్డ్‌ రోవర్‌ను జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం...
News

అవన్నీ మా ఆస్తులే.. వక్ఫ్ మాటలకు ముక్కున వేలేసుకుంటున్న జనాలు

ఢిల్లీ వక్ఫ్ బోర్డు పలు ఆస్తులు తమవేనంటూ కొత్త రాగం అందుకుంది. దీంతో ఈ ఘటన వివాదానికి దారితీసింది. డీటీసీ బస్టాండ్, డీడీఏ కార్యాలయం, ఫోర్ లైన్ రహదారితో పాటు ఎంసీడీ డస్ట్ బిన్ వక్ఫ్ ఆస్తులంటూ పేర్కొంది. అంతేకాకుండా హిందూ...
News

సెక్యులరిజం యూరోపియన్ భావన.. భారత్‌లో అవసరం లేదు: తమిళనాడు గవర్నర్

సెక్యులరిజం అన్నది యూరోపియన్ భావన అని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తెలిపారు. భారతీయులకు ఇది అవసరం లేదని అన్నారు. లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు మోసం జరిగిందని ఆయన ఆరోపించారు. సెప్టెంబరు 22న కన్యాకుమారిలో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్...
News

ఆ ఆల‌యంలో ప్ర‌సాదాల‌పై నిషేధం

తిరుప‌తి శ్రీవారి ల‌డ్డూ చుట్టూ ప్ర‌స్తుత వివాదం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో యూపీలోని మంకామేశ్వ‌ర్ ఆల‌యం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. భ‌క్తులు బ‌య‌టి నుంచి తీసుకువ‌చ్చే ప్ర‌సాదాలపై నిషేధం విధిస్తూ ఆ ఆల‌యం నిర్ణ‌యం తీసుకున్న‌ది. కేవ‌లం ఇంట్లో...
News

జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మతల్లి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి ఉత్సవాలుగా...
News

స్మార్తంతోనే సమాజ శోభితం

స్మార్తంలోని 16 కర్మల ద్వారానే సమాజం నిత్య శోభితమవుతుందని వేద ఘనాపాఠీలు ఉద్బోధించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సుబ్బారాయుడి చెరువు వద్ద ఉన్న బాలాత్రిపుర సుందరీ సమేత చంద్రమౌళీశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీకోనసీమ వేద శాస్త్ర సన్మాన...
1 1,328 1,329 1,330 1,331 1,332 3,072
Page 1330 of 3072