వైభవం… శ్రీరామ పాదుకా పట్టాభిషేకం
ప్రాణం ఎలా నిలబెట్టుకోవాలన్నది పుస్తకాల్లో పాఠంగా ఉన్నా... ఆ ప్రాణం నిలబెట్టే దైవం గురించి ఏ పాఠ్యపుస్తకాల్లోనూ లేదని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి ప్రవచించారు. ఆ విషయం తెలుసుకోవాలనుకునే జిజ్ఞాస కలిగిన వారికి వారం రోజుల పాటు అవగాహన తరగతులు...









