News

News

వనవాసి, నగరవాసి, గ్రామవాసి.. ఎవరైనా భారతీయులే: నిర్మలా సీతారామన్‌

మన నాగరికత వనవాసి, నగరవాసి, గ్రామ వాసి ఇలా ఉండేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు నాలుగు పీఠాలు స్థాపించారని.. తన బాల్యంలో కంచి మఠం పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరాచార్య సరస్వతి బోధనలు విన్నానని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌...
News

పోలేరమ్మ గుడిని తొలగిస్తే ఒప్పుకోం..

ఎన్‌హెచ్‌ 565 రోడ్డు నిర్మాణంలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరిలోని పురాతనమైన పోలేరమ్మ గుడిని తొలగించాలని అధికారులు ఏకపక్షంగా నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. వివరాలు.. నకరికల్‌ టు ఏర్పేడు ఎన్‌హెచ్‌ 565 హైవే రోడ్డు కనిగిరి మీదుగా వెళ్తుంది. ఈ క్రమంలో...
News

శబరిమలై యాత్రకు ప్రత్యేక రైళ్లు

శబరిమలై యాత్రకు శ్రీకాకుళం రోడ్డు నుంచి కొల్లాం వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కె.సందీప్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు నంబర్‌ 08553 శ్రీకాకుళం రోడ్డు–కొల్లాం స్పెషల్‌ ట్రైన్‌ ప్రతి ఆదివారం డిసెంబర్‌ ఒకటో...
News

విశాఖలో కార్తిక దీపోత్సవం

తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూధర్మ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 5:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలోని టిటిడి కల్యాణ మండపంలో పవిత్ర కార్తిక దీపోత్సవం నిర్వహించనన్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. వైజాగ్‌లోని భక్తులందరూ...
News

సంభాల్ జామా మసీదు-హరిహర్ ఆలయ వివాదం..పోలీసులపై రాళ్ల దాడి..

యూపీ రాష్ట్రం సంభాల్‌లోని షాహీ జామా మసీదును హరిహర్ దేవాలయంగా పేర్కొనడంతో ఈరోజు మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు. ఏఎస్ఐ సర్వే బృందం తెల్లవారుజామున జామా మసీదుకు చేరుకుంది. మసీదు రీ సర్వే విషయం తెలిసిన వెంటనే ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు...
News

సేంద్రీయ వ్యవసాయంతో గ్లోబల్ వార్మింగ్ కి ముకుతాడు : లోక్ మంథన్ లో గుజరాత్ గవర్నర్

భాగ్యనగరం వేదికగా లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 అద్భుతంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు, అతిథులు, మేధావులు, ఆలోచనలు, మంథనం.. ఇలా వేడుకగా జరుగుతోంది. మొదటి రోజు ఈ మంథన్ ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ...
News

లోక్ మంథన్‌లో లిథునియా పౌరుల అగ్ని ఆరాధన

భాగ్యనగరం వేదికగా లోక్ మంథన్ భాగ్యనగరం 2024 వేడుకగా జరుగుతోంది. కళాకారులు, మేధావులతో పాటు విదేశీయులను కూడా లోక్ మంథన్ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంటోంది. భారతీయ సాంస్కృతిక కార్యక్రమాల పట్ల, సాంస్కృతి పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక...
News

కాలుష్యం నుంచి నదులను కాపాడుకుందాం : లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 లో వక్తలు

భాగ్యనగర్‌లోని శిల్పకళా వేదికగా జరుగుతున్న లోకమంథన్ భాగ్యనగర్ 2024 రెండో రోజూ కొనసాగింది. రెండో రోజు భారతీయ తత్వ చింతన – పర్యావరణ స్పృహపై మేధావులు మాట్లాడారు. ఇందులో భాగంగా పంచతత్వ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ శిప్రా పాఠక్ మాట్లాడుతూ… భారత...
News

వేద పురాణ శాస్త్రాలన్నీ సన్మార్గ దర్శనానికే

వేద పురాణ శాస్త్రాలన్నీ మనిషికి సన్మార్గ దర్శనం చేయిస్తాయని శ్రీశృంగేరీ శారదా పీఠం జగద్గురు విధుశేఖర భారతీ స్వామి అన్నారు. శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన గురువందనం, పౌరసన్మానం సందర్భంగా ఆయన భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. స్వామి మాట్లాడుతూ ఆదిశంకరాచార్యులు మానవాళికి...
1 985 986 987 988 989 2,479
Page 987 of 2479