News

News

ఆగ్నేయాసియాను ఇస్లామీకరణ నుండి రక్షించిన లచిత్

లెజెండరీ అహోం యోధుడు లచిత్ బోర్ఫుకాన్ ప్రదర్శించిన అసమానమైన ధైర్యం, అసాధారణమైన యుద్ధ వ్యూహాలు ఆక్రమణదారుల మొఘల్‌లను ఓడించడమే కాకుండా మొత్తం ఆగ్నేయాసియా ప్రాంతాన్ని ఇస్లామీకరణ నుండి రక్షించాయని అస్సాం క్షేత్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ బౌద్ధిక్ ప్రముఖ్ శంకర్ దాస్...
News

భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి

భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్ తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని... ఆ దిశగా అందరూ...
News

అయ్యప్ప శరణఘోషతో మార్మోగుతున్న శబరిమల

భక్తులతో శబరిమల ప్రాంతం కిటకిటలాడుతోంది. ‘‘ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప’’ శరణగోషతో మార్మోగుతోంది. మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప దీక్షా స్వాములు వేలాదిగా స్వామివారిని దర్శించుకుని ఇరుముడి సమర్పిస్తున్నారు. దీక్ష విరమించిన తర్వాత సమీపంలో ఇతర ఆలయాలను సందర్శిస్తున్నారు. తెలుగు...
News

హిందూ ధర్మరక్షణ బాధ్యత ప్రభుత్వాలదే..

అన్య మతస్థుల ప్రభావం పెరుగుతున్న తరుణంలో సనాతన హిందూ ధర్మరక్షణ బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ సాధుపరిషత్‌ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు కృష్ణాపురం ఆనందాశ్రమంలో 19వ అఖిలభారత హిందూ ధార్మిక మహాసమ్మేళనం నిర్వహించారు. ప్రపంచానికి సనాతన...
News

హైందవ శంఖారావం సభ విజయవంతానికి పిలుపు

హిందూ దేవాలయాల పరిరక్షణకు విజయవాడలో నిర్వహించనున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు హిందువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయ వంతం చేయాలని విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ సహ ప్రాంత ప్రచారక్ జనార్దన్ పిలుపునిచ్చారు. ఏలూరులోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన హైందవ...
ArticlesNews

భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు

( నవంబర్ 26 - రాజ్యాంగ దినోత్సవం ) నేడు దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినా, రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతి ఏటా నవంబరు 26న రాజ్యాంగ...
News

శబరిమలకు ప్రత్యేక బస్సులు

శబరిమలకు వెళ్లేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోందని ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్‌లు హనుమంతు అమరసింహుడు, కెఆర్‌ఎస్‌ శర్మలు తెలిపారు. శబరిమలకు వెళ్లే ఆర్టీసీ ప్రత్యేక బస్సును శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో ఆర్టీసీ శ్రీకాకుళం 1,...
ArticlesNews

అద్వైత సిద్ధికి.. అమరత్వ లబ్దికి..!

పుణ్యక్షేత్రాలను దర్శించే భక్తుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. కార్తీక మాసంలో శైవక్షేత్రాలు, బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల, దసరా నవరాత్రుల్లో అమ్మవారి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడటం సాధారణమే. కానీ.. ఇటీవల కాలంలో దేశంలోని ప్రముఖ ఆలయాల్లో రోజువారీ భక్తుల సంఖ్య గణనీయంగా...
News

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 28 నుండి డిసెంబ‌ర్ 6వ తేది వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న కార్తిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని న‌వంబ‌రు 26న‌ మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. 25వతేదీ ఉదయం సుప్రభాతంతో...
1 983 984 985 986 987 2,479
Page 985 of 2479