భారతీయ జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. ధర్మాచరణకు కుటుంబ వ్యవస్థ మూలస్తంభం. అటువంటి కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు అని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మనం ఒక జాతిగా ఇన్ని సంవత్సరాలు నిలబడేం దుకు మూలస్తంభం కుటుంబ వ్యవస్థ....
కెనడా పోలీసులు ఖలిస్థానీ సిక్కు సంస్థల ఒత్తిళ్లకు తల వంచారు. ఆ దేశంలోని మైనారిటీలైన హిందువులకు భద్రత కల్పించలేమని నిస్సిగ్గుగా ప్రకటించారు. భారతీయ దౌత్యవేత్తలు ఈ నెల 23న ఓక్విల్లేలోని వైష్ణోదేవి దేవాలయంలో, ఈ నెల 30న స్కాబరోలోని లక్ష్మీ నారాయణ...
పట్టణీకరణ కారణంగా పిచ్చుకల మనుగడ ప్రశ్నార్థకంగా తయారైందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నగరాల్లో ఎక్కడా పిచ్చుకలు కనిపించడం లేదన్నారు. మన్ కీ బాత్ 116వ ఎపిసోడ్లో మాట్లాడిన ప్రధాని మోదీ, పిచ్చుకలు జీవవైవిద్య నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు....
ఆనందం, సుఖం, సంతోషం కోసం మథనం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సుఖం కోసం అందరూ బయటి ప్రపంచం వైపు చూస్తారు కానీ.. అది అక్కడ దొరకదని, అంతరంగంలోనే దొరుకుతుందన్నారు. నిజమైన సుఖం లోపల లేదని,...
వ్యాసమహర్షి వేదరాశిని విభజించాడు. విశేషంగా మహాభారత రచనను ముగించాడు. సరస్వతీ నదీతీరాన బదరికాశ్రమంలో ఏకాంతంగా కూర్చున్నాడు. అన్ని రచనలు చేసినా.. ఆయన మనసులో ఏదో అసంతృప్తి. మానవజాతికి ముక్తిని ప్రసాదించే రచన ఇంకేదో మిగిలిపోయిందని మనోవ్యథ. ‘విశిష్ట రచనలు చేశాను. వేదాలు...
తిరువనంతపురంలో సున్నీ విద్యార్థులు భారత మాత విగ్రహాన్ని అపవిత్రం చేశారు. తిరువనంతపురం జిల్లా అమబలతర పారుతిక్కుజీ లో సంఘ్ నుంచి ప్రేరణ పొందిన హిందూ ఐక్యవేదిక ఈ భారత మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ దుండగులు అంతా ముస్లిం మత కేంద్రం...
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లా ప్రాగ్పూర్ బాలాహార్లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ విద్యార్ధులు శుక్రవారం విశ్వవిద్యాలయ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కారణం, ఒక ప్రొఫెసర్ విద్యార్ధులను నుదుటి మీద తిలకం పెట్టుకోరాదని, జైశ్రీరామ్ అంటూ భజన చేయరాదనీ నిషేధించారు. విద్యార్ధులు...
పల్నాటి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 30 నుంచి పల్నాటి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పల్నాటి వీరుల గుడిని ఎస్పీ సందర్శించారు. పీఠాథిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఎస్పీకి...
తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం ఆదికుంబేశ్వర్ ఆలయంలో వర్షం నీరు నిలిచి పోకుండా కాలువ తవ్వకాలు గురువారం ప్రారంభమయ్యాయి. కాలువ మూడడుగల లోతున తవ్విన సమయంలో, రెండున్నర అడుగుల ఎత్తు, పొడవుతో అద్బుత శిల్పకళ నైపుణ్యంతో కూడిన నంది విగ్రహం బయల్పడింది....
భారతదేశ చరిత్ర చూస్తే వేల సంవత్సరాల ఇతిహాసం, సంస్కృతి, ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా ఉందని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. మన విజ్ఞానాన్నంతటినీ ధ్వంసం చేశారన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని దేశం నిలబడిందని.. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఇలాంటి లోక్ మంథన్...