శ్రీశైలం అడవుల్లో దారి తప్పిన భక్తులు సురక్షితం
ప్రకాశం జిల్లా నల్లమల అడవుల్లో దారితప్పిన భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. నిజాంపట్నానికి చెందిన మోపిదేవి ఓంకార్, సాంబశివరావు (కర్రీస్ పాయింట్ నిర్వాహకుడు)లు కుటుంబ సభ్యులతో పాటు కొంతమందిని కలుపుకుని మొత్తం 15 మంది ఈ నెల 16న శ్రీశైలం దర్శనానికి వెళ్లారు....









