భారత్లో ఉగ్రదాడులకు ‘బంగ్లాదేశీ బిహారీ’లను ప్రయోగించనున్న ఐఎస్ఐ
పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ 2022లో రూపొందించిన ‘టేక్ బ్యాక్ బంగ్లాదేశ్’ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభాన్ని అనువుగా చేసుకుని భారత్లో అల్లకల్లోలం సృష్టించడానికి కుట్రలు పన్నుతోంది. ఈ విషయమై ‘కౌంటర్ టెర్రరిజం’ విభాగానికి చెందిన ఒక అధికారి చెప్పిన...









