జోరందుకున్న మహాకుంభ మేళా 2025..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వచ్చే ఏడాది నిర్వహించే మహాకుంభ మేళా 2025 కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ఈసారి మహాకుంభ మేళా ఆధ్యాత్మికంగా, గ్రాండ్గా ఉండడమే కాకుండా డిజిటల్ టెక్నాలజీతో కూడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం...









