News

News

జోరందుకున్న మహాకుంభ మేళా 2025..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది నిర్వహించే మహాకుంభ మేళా 2025 కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ఈసారి మహాకుంభ మేళా ఆధ్యాత్మికంగా, గ్రాండ్‌గా ఉండడమే కాకుండా డిజిటల్ టెక్నాలజీతో కూడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం...
News

అరబిక్‌లోకి రామాయణం, మహాభారతం.. అనువాదకుడిని ప్రశంసించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గల్ఫ్ దేశమైన కువైట్ వెళ్లారు. శనివారం కువైట్ లో అడుగు పెట్టిన మోదీకి ఘన స్వాగతం లభించింది. గత 43ఏళ్లలో భారత ప్రధాని కువైట్ లో పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి కావడం...
News

టీటీడీ కీలక నిర్ణయం.. తిరుమల విజన్‌-2047 రూపకల్పన

టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్రా విజన్-2047కు అనుగుణంగా తిరుమలలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే ప్రణాళిక‌తో ‘ తిరుమల విజన్- 2047’ను ప్రారంభించింది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానిస్తూ...
News

అన్నదానానికి భక్తుల వద్ద డబ్బులు తీసుకోవద్దు

శబరిమల అయ్యప్ప దర్శనానికి సంబంధించి మండల మకరవిలక్కు యాత్ర సందర్భంగా యాత్రికులకు అన్నదానం నిర్వహించే కేంద్రాల వద్ద డబ్బులు వసూలు చేయొద్దని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ)ను కేరళ హైకోర్టు ఆదే శించింది. ఈ మేరకు జస్టిస్ అనిల్ కె నరేంద్రన్,...
News

బంగ్లాలో హిందువులపై హింసాత్మక ఘటనలు.. ఈ ఏడాదిలోనే 2200 కేసులు

బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లలో హిందువులు, మైనారిటీ వర్గాలపై ఇటీవల దాడులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా షేక్‌ హసీనా ప్రభుత్వం తర్వాత వీటి సంఖ్య భారీగా చోటు చేసుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక ఘటనలకు సంబంధించి ఈ...
News

వేద విద్యా వ్యాప్తికి, వేద పరిరక్షణకు టీటీడీ విశేష కృషి చేస్తోంది

వేద విద్యా వ్యాప్తికి, వేద పరిరక్షణకు టీటీడీ విశేష కృషి చేస్తోందని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అన్నారు. తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యాన్ని ఆయ‌న సందర్శించి విశ్వవిద్యాలయ కార్యాకలాపాలపై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్వీ...
News

అధికారికంగా రథసప్తమి

ఆరోగ్యప్రదాత.. ప్రత్యక్షదైవం.. శ్రీకాకుళం అరసవల్లి శ్రీ సూర్యనా రాయణస్వామి రథసప్తమి వేడుకలు ఇకపై అధికారికంగా జరగనున్నాయి. ‘రథసప్తమి’ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘అరసవల్లిలో...
News

శబరిమలలో మండల పూజకు సిద్ధం

శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజకు సర్వం సిద్ధమైంది. నవంబరు 16న ప్రారంభమైన మండల పూజ సీజన్‌ ఈ నెల 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజలతో ముగియనుంది. మండల పూజల్లో అత్యంత కీలకమైన ఘట్టం తంగఅంకి కార్యక్రమం. అరన్ములలోని పార్థసారథి...
ArticlesNews

దేవం తం సూర్యం ప్రణమామ్యహం

( డిసెంబర్ 22 - రథసప్తమి ) సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం కశ్యపుడి పుత్రుడు, తెల్లని పద్మాన్ని ధరించినవాడు, ప్రచండుడు, సప్త అశ్వాల రథాన్ని అధిరోహించిన వాడు అయిన సూర్యుణ్ణి.. ప్రత్యక్ష...
News

తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు సహించం

తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదంటూ టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌ బీఆర్‌ నాయుడు సోషల్‌ మీడియా ద్వారా హెచ్చరించారు. తిరుమలలో తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తల విషయంలో భేదం చూపిస్తున్నారంటూ...
1 941 942 943 944 945 2,479
Page 943 of 2479