News

News

రాష్ట్ర స్థాయి పండుగ అరసవిల్లి రథసప్తమి

శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం రథసప్తమి రాష్ట్ర పండుగ వేడుకలు కోలాహలంగా జరిపి రాష్ట్ర స్థాయి పండుగలా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే అరసవిల్లి రథసప్తమి...
ArticlesNews

బాంగ్లా హిందువులకు మంచిరోజులు రానున్నాయా?

బాంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు భారత్‌లో అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్‌ అతివాదులు, తీవ్రవాదులు తెగబడి హిందువులపై జరుపుతున్న హింస, ఆలయాల విధ్వంసం పట్ల మానవ హక్కుల కార్యకర్తలుగా చెప్పుకునే వారు, ఉదారవాదులు, వామపక్షవాదుల కళ్లకు కనిపించకపోవడం సర్వసాధారణమే అయినా,...
News

భారత్ మయన్నార్ సరిహద్దుల్లో జనాభా మ్యాపింగ్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ఈశాన్య భారతంలో మిజోరాం, మణిపుర్, నాగాలాండ్ సరిహద్దుల వద్ద జనాభా మ్యాపింగ్ చేయాలని కేంద్ర హో మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. భారత్, మయన్నార్ సరిహద్దుల్లో జనాభా మ్యాపింగ్ పూర్తి చేసి కంచె నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందని షా వెల్లడించారు....
News

పాక్‌లో అల్లర్లు..25 మంది పౌరులకు సైన్యం జైలు శిక్ష

పాకిస్థాన్ మిలటరీ కోర్టు 25 మంది పౌరులకు జైలు శిక్ష విధించింది. గత ఏడాది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేయడంతో నిరసనలు చేపట్టిన వీరు సైనిక స్థావరాలపై దాడి చేయడమే అందుకు కారణం. దీంతో తాజాగా పౌరులకు...
News

పూరీ జగన్నాథ ఆలయంలో దర్శనాలకు సరికొత్త విధానం

ప్రముఖ క్షేత్రమైన పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు దర్శనం కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఒడిశా ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నది. ఈ కొత్త విధానాన్ని జనవరి ఒకటి నుంచి ప్రారంభించనున్నట్లు న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఆదివారం తెలిపారు....
News

అస్సాం: బంగ్లాదేశీ చొరబాటుదారులను పట్టుకున్న స్థానికులు

అస్సాంలోని సోనాపూర్‌లో ఇద్దరు బంగ్లాదేశీ చొరబాటుదారులను స్థానిక ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ సంఘటన శనివారం జరిగింది. మహమ్మద్ తాహిల్, అబ్దుల్ మన్నన్ అనే ఇద్దరు బంగ్లాదేశీయులు అక్రమంగా భారతదేశంలోకి చొరబడ్డారు. సరిహద్దులు దాటడంలో తమకు సహకరించిన మధ్యవర్తులకు రూ.20వేలు...
News

శ్రీశైల ప్రాశస్త్యం.. రాగిరేకుల్లో నిక్షిప్తం

శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఘంటా మఠం పునరుద్ధరణ పనులు చేస్తున్న సందర్భంలో లభ్యమైన పురాతన రాగి రేకులపై పలు శాసనాలున్నట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఎనిమిదేళ్ల కిందట ఇక్కడ పునరుద్ధరణ పనులు చేపట్టగా, అప్పట్లో 20 సెట్ల రాగి రేకులు...
News

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల మీద హింసపై ఇస్కాన్ ఆందోళన

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల మీద జరుగుతున్న హింసాత్మక దాడుల విషయంలో ఇస్కాన్ గవర్నింగ్ బాడీ కమిషనర్ గౌరాంగ దాస ఆందోళన వ్యక్తం చేసారు. తాజాగా బంగ్లాదేశ్‌లో మరో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో ఇస్కాన్ ఆందోళన...
ArticlesNews

ఈశ్వరీదేవి ఆరాధన

(డిసెంబర్ 24 - ఈశ్వరీదేవి సజీవ సమాధి నిష్ఠ పొందిన రోజు) జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాని, తత్వవేత్త, సంఘ సంస్కర్తగా ప్రసిద్ధి చెందారు. ఆయన తత్వ వారసురాలిగా శ్రీ ఈశ్వరీదేవి పేరు పొందారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప...
News

బంగ్లాదేశ్ విద్యార్ధులు ఉంటే చెప్పండి

ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటోన్న బంగ్లాదేశ్ విద్యార్ధులను గుర్తించాలని లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది.అక్రమ వలసదారులు నకిలీ జనన ధృవీకరణ పత్రాలు సృష్టించి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివిస్తున్నారని, వారిని గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. జనన ధృవీకరణ...
1 938 939 940 941 942 2,479
Page 940 of 2479