News

News

పశువధ ఆపేంత వరకూ పోరాటం : గోసేవా సమితి

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి పంచాయితీ పరిధిలోని సత్యవాడ రోడ్డులో చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్న పశు వధకు జిల్లా కలెక్టర్‌ బాధ్యురాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రామరాజ్యం వ్యవస్థాపకుడు కొవ్వూరి వీరరాఘవరెడ్డి తెలిపారు. తణుకులో తణుకు గోసేవా సమితి...
News

తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ !

తెలుగు ప్రజలు ఎంతో పవిత్రమైన ప్రాంతంగా పరిగణించే తిరుపతిలో అపచారం జరిగింది. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శాంతాక్లాజ్ టోపీ పెట్టారు. అన్నమయ్యను ఇలా అవమానించడంపై రాష్ట్రంలో ఆందోళలు మొదలయ్యాయి....
News

మహా కుంభమేళా ప్రదేశంలోకి ప్రవేశించిన అఖారా సాధువులు.. పూలతో స్వాగతం

ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాకి సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేస్తోంది. మహాకుంభ మేళాకి చిహ్నమైన అఖారాలు ఒక్కొక్కరుగా ప్రయాగ రాజ్ లోకి ప్రవేశిస్తున్నారు.ఇందులో భాగంగా ఆదివారం నాడు శ్రీ పంచదశనం ఆవాహన్ అఖారా...
News

ఆలయ ధర్మకర్తల మండళ్లలో అదనంగా మరో ఇద్దరు సభ్యులు

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ ధర్మకర్తల మండళ్ళలో మరో ఇద్దరు సభ్యులకు అవకాశం కల్పిస్తూ గెజిట్ జారీ చేసింది. ఈ ఇద్దరిలో ఒకరు బ్రాహ్మణ, మరొకరు నాయీ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు ఉంటారని...
ArticlesNews

హైందవ శంఖారావ సభ దేవాలయ ప్రగతికి ప్రభ

-తనికెళ్ళ సత్య రవికుమార్, VHP ప్రాంత కార్యదర్శి, ఉత్తరాంధ్ర, కన్వీనర్, హైందవ శంఖారావం దేవాలయం మన భారత జాతికి హృదయం. శుభసంస్కారాల కేంద్రం. అనాదిగా సమాజాన్ని నడిపిస్తున్న ఆచార్య పీఠం. ప్రగతి పరిమళాలు వెదజల్లే సామాజిక నందనవనం. దేవాలయం యావత్ హిందూ...
News

యుపిలో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు కాల్చివేత

ఉత్తరప్రదేశ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను మృతి చెందగా, ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. సోమవారం తెల్లవారుజామున ఎన్​కౌంటర్ జరగ్గా, ఘటనాస్థలిలో రెండు ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లాక్ పిస్టల్స్, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు...
ArticlesNews

తీర్థయాత్రా స్థలంగా సంభాల్‌..

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో పురాతన శివాలయంతో పాటు మెట్లబావి మొదలైనవి బయటపడిన దరిమిలా యూపీలోని యోగీ సర్కారు సంభాల్‌ను తీర్థయాత్రా స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులను ముమ్మరం చేసింది. పాలరాతి నిర్మాణాలు సంభాల్‌లో షాహీ జామా మసీదు సర్వే...
News

శ్యామ్ బెనగల్‌కి శ్రద్ధాంజలి ఘటించిన ఆరెస్సెస్

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్యామ్ బెన‌గ‌ల్ మృతికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శ్రద్ధాంజలి ఘటించింది. ఈ మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే ఓ ప్రకటన విడుదల చేశారు. భారతీయ చలన చిత్ర దర్శకత్వానికి విలక్షణ సంతకం బెనగల్...
News

బంగ్లాదేశీ చొరబాటుదారులపై ఢిల్లీ పోలీసుల కొరడా

సరైన పత్రాలు లేకుండా అక్రమంగా భారత్‌లో చొరబడిన బంగ్లాదేశీయులపై ఢిల్లీ పోలీసులు కొరడా ఝుళిపించారు. డిసెంబర్ 21 సాయంత్రం నుంచి చేపట్టిన 12గంటల ఆపరేషన్‌లో 175కు పైగా వ్యక్తులు సరైన పత్రాలు లేకుండా భారత్‌లో నివసిస్తున్నారని గుర్తించారు. దేశ రాజధానిలో నివసిస్తున్న...
News

శ్రీ శంబర పోలమాంబ జాతర

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గిరిజన జాతరగా గుర్తింపు పొంది, ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ శంబర పోలమాంబ జాతర వచ్చే నెల 27,28,29 తేదీలలో జరగునుంది. ఈ జాతరలో భాగంగా తొలి ఘట్టమైన శ్రీ పెదపోలమాంబ అమ్మవారి సనప చాటింపు నిర్వహించి ఈనెల...
1 937 938 939 940 941 2,479
Page 939 of 2479