అనంతపురం జిల్లా హిందూపురంలోని స్థానిక మోతుకపల్లి సమీపంలో శనేశ్వర స్వామి ఆలయం ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన స్వామి వారి రాతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట ధ్వంసం చేశారు. ఈ నెల 6, 7 తేదీల్లో ఈ ఆలయానికి...
రామ్ లల్లా ప్రతిష్టాపన వార్షికోత్సవం కోసం అయోధ్య సిద్ధమైంది.జనవరి 11వ తేదీ అయోధ్య ధామ్ వద్ద కొత్తగా నిర్మించిన ఆలయ స్థాపనకు ఒక సంవత్సరం పూర్తయింది. జనవరి 11 నుండి 13 వరకు జరిగే ఈ వేడుకలను గత సంవత్సరం జరిగిన...
బరేలీ ప్రాంతంలోని బిషారత్ గంజ్ లో అత్యంత విషాద ఘటన జరిగింది. షెడ్యూల్డ్ కులాలకి సంబంధించిన అంత్యక్రియలను ముస్లింలు అడ్డుకున్నారు. షెడ్యూల్డ్ కుటుంబానికి చెందిన ఓ వృద్ధుడు చనిపోతే.. హిందూ ఆచారాల ప్రకారం దహనం చేయడానికే అనుమతించలేదు ముస్లింలు. ఆ వృద్ధుడి...
మహా కుంభమేళా దగ్గరపడుతోంది. ఇప్పటికే వివిధ అఖారాలకు చెందిన సాధువులు కూడా చేరుకుంటున్నారు.ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసింది. మహా కుంభమేళాలో పవిత్ర వాతావరణాన్ని, దైవిక వాతావరణాన్ని పెంచడానికి భారతీయ పురాణాల ప్రకారం పేర్లన్న 30 ద్వారాలను ఏర్పర్చనుంది....
బలోచిస్తాన్లోని కెచ్ జిల్లా నుంచి పాకిస్తాన్ భద్రతా బలగాలు నలుగురు వ్యక్తులను ఎత్తుకుపోయాయి. పాక్ బలగాలు సోమవారం బలవంతంగా తీసుకుపోయిన ఆ వ్యక్తులు ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియరాలేదు. పాక్ భద్రతా బలగాలు ఎత్తుకుపోయిన వారు రంజాన్ బలోచ్, షగరుల్లా, షేర్ జాన్...
వక్ఫ్ బోర్డు వ్యవహారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిప్పులు చెరిగారు. చట్ట విరుద్ధంగా భూముల యాజమాన్యాన్ని అది క్లెయిమ్ చేస్తోందన్నారు. దీనిపై అస్సలు ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ఓ జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగి వక్ఫ్ బోర్డుపై...
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు, క్షేత్రాలు, పీఠాలు భక్తులతో నిండిపోయాయి. ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. అయితే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ...
అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 5 కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని బంగ్లాదేశ్ ఆక్రమించిందన్న వార్తలను భారత సరిహద్దు భద్రతా దళం (బీఎ్సఎస్) కొట్టిపారేసింది. బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) దళాలు 5 కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయంటూ...
ఉత్తరప్రదేశ్లోని మహాకుంభ మేళాకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.5వేల కోట్ల ఖర్చుతో సదుపాయాలు కల్పించింది. ఇందుకు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఏర్పాట్లు చేసింది. వాతావరణశాఖ వెబ్సైట్లో ప్రత్యేక పేజీని రూపొందించారు. ఇందులో ప్రతి...