News

ArticlesNews

అయోధ్య రామమందిరం మొదటి వార్షికోత్సవం: హిందూ ఐక్యతకు చిహ్నం

శ్రీరామజన్మభూమి అయోధ్యలో మర్యాదా పురుషోత్తముడు భగవాన్ శ్రీరాముడి బాలమూర్తికి ప్రాణ ప్రతిష్ఠ చేసి నేటికి యేడాది పూర్తయింది. గతేడాది పుష్య శుక్ల ద్వాదశి తిథి నాడు (22-01-2024) బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుమారు ఐదు శతాబ్దాల పోరాటాల తర్వాత...
News

సంక్రాంతికి ‘జన సాధారణ్‌ అన్‌ రిజర్వ్‌డ్‌’ స్పెషల్‌ ట్రైన్లు

సంక్రాంతికి ఊరెళ్లే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య జనసాధారణ్ అన్ రిజర్వ్‌డ్ స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 1) రైలు నంబర్‌ (08534)...
News

ఈ నెల‌లోనే ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు చేస్తాం : ఉత్త‌రాఖండ్ సీఎం

ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో ఈ నెల నుంచే ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు కానున్న‌ది. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్క‌ర్ సింగ్ థామి తెలిపారు. యూపీలోని బ‌రేలీలో జ‌రిన‌గి ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆయ‌న మాట్లాడారు. 29వ ఉత్త‌ర‌యాని మేళాను...
News

19న గిరిజన సమ్మేళన సభ

గిరిజన ఆదివాసీ సమ్మేళన సభ ఈ నెల 19వ తేదీన విజయవాడ వేదికగా నిర్వహిస్తున్నట్టు గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ మధు కుమార్‌ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎంఎస్‌ఎన్‌ క్యాంపస్‌...
ArticlesNews

‘డిజిటల్‌ మహాకుంభ్‌’.. సంస్కృతి, సాంకేతికతల కలబోత

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జనవరి 13 నుంచి ప్రారంభంకానుంది. ఈసారి జరుగుతున్న కుంభమేళాను ‘డిజిటల్ మహా కుంభ్‌’గా చెప్పుకోవచ్చు. ఈ మహా కుంభమేళాలో క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత రైల్వే టిక్కెట్లు మొదలుకొని, డ్రోన్ల ద్వారా నిఘా, ఏఐ పార్కింగ్ వరకు...
News

పీఎం కిసాన్ సమ్మాన్‌ స్కీమ్ : కొత్త లబ్ధిదారులకు ‘రైతు గుర్తింపు ఐడీ’

పీఎం కిసాన్ సమ్మాన్’ పథకం లబ్ధిదారుల ఎంపిక విషయంలో కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే కొత్త లబ్దిదారులు ‘రైతు గుర్తింపు ఐడీ’ని పొంది ఉండటం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సదరు గుర్తింపు ఐడీ...
News

తెలుగులోనే పాలన సాగాలి : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పాలనే సంకల్పంతో గోదావరి గ్లోబల్‌ విశ్వవిద్యాలయం (జీజీయూ)ప్రాంగణంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న 2వ ప్రపంచ తెలుగు మహాసభలు ముగిశాయి. జీజీయూ ప్రాంగణంలో ఆదికవి నన్నయ భట్టారక, రాజరాజ నరేంద్ర, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు పేరిట మూడు...
ArticlesNews

గుంటూరులో అక్రమంగా కట్టిన కల్వరి చర్చ్ కూల్చివేతకు ప్రభుత్వం ఆదేశాలు

తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలోని కల్వరి చర్చ్‌ కూల్చివేతకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీచేసింది. తగిన అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణాలకు సంబంధించిన లీగల్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా కూల్చివేత జరుగుతుంది. కల్వరి చర్చ్‌కు వ్యతిరేకంగా...
News

పిఎఫ్ఐతో సంబంధమున్న 13వేల మంది గల్ఫ్ నివాసుల ఖాతాలపై దర్యాప్తు

నిషిద్ధ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు నిధులు సమకూర్చిన పలువురు ప్రవాస కేరళీయులను ఎన్ఐఏ గుర్తించింది. గల్ఫ్ దేశాల్లో నివాసముంటూ పిఎఫ్ఐకు ఆర్థికంగా బలం సమకూరుస్తున్న ఆ వ్యక్తుల ఖాతాలను ఎన్ఐఎ, ఈడీ సంయుక్తంగా గుర్తించాయి. ఆ ఖాతాదారులపై చర్యలకు...
News

భోపాల్ జైలులో చైనా డ్రోన్ కలకలం

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్ సెంట్రల్ జైలులో చైనా డ్రోన్ కలకలం రేగింది. గూండాలు, ఉగ్రవాదులు, తీవ్రవాదులను ఉంచే సెల్ వద్ద చైనా డ్రోన్‌ను గుర్తించిన రాత్రి విధులు నిర్వహించిన సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు అప్రమత్తమై డ్రోన్...
1 906 907 908 909 910 2,479
Page 908 of 2479