అయోధ్య రామమందిరం మొదటి వార్షికోత్సవం: హిందూ ఐక్యతకు చిహ్నం
శ్రీరామజన్మభూమి అయోధ్యలో మర్యాదా పురుషోత్తముడు భగవాన్ శ్రీరాముడి బాలమూర్తికి ప్రాణ ప్రతిష్ఠ చేసి నేటికి యేడాది పూర్తయింది. గతేడాది పుష్య శుక్ల ద్వాదశి తిథి నాడు (22-01-2024) బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుమారు ఐదు శతాబ్దాల పోరాటాల తర్వాత...









