News

News

భారతీయ భాషా సమ్మేళనం

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ భాషా సమ్మేళనం అంశంపై జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక మహాసంఘ్, కేంద్ర విద్యాశాఖ పరిధిలోని భారతీయ బాషా సమితి సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల...
News

మహాకుంభమేళా డ్రోన్ షో

యాగ్ రాజ్‌లో మహాకుంభమేళ అంగరంగ వైభవంగా సాగుతోంది. కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్‌కు చేరుకుని గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 45 రోజులపాటు సాగే మహాకుంభమేళాకు ఇప్పటికే దేశవిదేశాల నుంచి కోట్ల మంది భక్తులు వచ్చి గంగాదేవి, శివయ్యను భక్తిశ్రద్ధలతో పూజించారు....
ArticlesNews

ప్రపంచాన్ని తమ వెంట తీసుకెళ్లే గుణం భారత్ కే వుంది : భయ్యాజీ జోషి

భారత దేశం శక్తిమంతం కావడమంటే ప్రపంచానికి రక్షకులుగా మారడమేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత కార్యకారిణి సదస్యులు భయ్యాజీ జోషి అన్నారు. రోజురోజుకీ పరిపుష్టం అవ్వడంలో విధ్వంసం లేదని, రక్షణ అన్న తత్వం ఇమిడి వుందన్నారు. అహ్మదాబాద్ లోని Hindu...
News

ఆధ్యాత్మిక చైతన్యానికే మహాసభలు

ప్రజల్లో ఆధ్యాత్మిక, ధార్మిక చైతన్యాన్ని కలిగించడం కోసం సభలు మహాసభలు ఏర్పాటు చేస్తున్నట్టు అఖిలాంధ్ర సాధు పరిషత్‌ అధ్యక్షులు మాతా పరావిద్యానందగిరి స్వామిని అన్నారు. ఏటా వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.కాకినాడ జిల్లా దేవరపల్లిలోని కరుటూరి ఫంక్షన్‌ హాల్లో నిర్వహిస్తున్న...
News

కాంగ్రెస్ ఏర్పరచిన 9 జిల్లాలను బీజేపీ సర్కారు రద్దు చేయడంపై ముస్లిముల నిరసన

రాజస్థాన్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 17 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసారు. వాటిలో 9 జిల్లాలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. వాటితో పాటే కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన 3 అదనపు డివిజన్లను కూడా రద్దు...
ArticlesNews

స్వచ్ఛ కుంభమేళా

సాధారణ రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌ త్రివేణి సంగమం ప్రాంతాన్ని రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది పర్యాటకులు మాత్రమే సందర్శిస్తారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న మహా కుంభమేళాకు రోజూ కోటి, రెండు కోట్ల మంది పర్యాటకులు వచ్చి వెళుతున్నా ఆ...
News

నాగసాధువులుగా మారిన మహిళా సాధకులు

త్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. కుంభమేళాకు తరలివచ్చిన నాగ సాధువుల గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. వీరు చేసే సాధన వివరాలు తెలుసుకోవాలని పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో వందలాది మంది మహిళా సాధకులు నాగ...
News

శంబర జాతరకు ఏర్పాట్లు

ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా జనవరి...
News

ఎంఎఫ్ హుస్సేన్ గీసిన వినాయకుడు, హనుమంతుడి చిత్రాలు సీజ్ చేయాలని ఆదేశించిన కోర్ట్

దేశంలోని ప్రముఖ చిత్రకారుల్లో ఒకరైన ఎంఎఫ్ హుస్సేన్ వేసిన రెండు చిత్రాలు'అభ్యతరకరం'గా ఉన్నాయని పేర్కొంటూ వాటిని స్వాధీనం చేసుకోవాలని ఢిఆదేశించింది. హిందూ దేవుళ్లు ఉన్న ఈ చిత్రాలు హిందువుల మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్న ఫిర్యాదుపై విచారించిన న్యాయస్థానం, వాటిని సీజ్...
News

29 నుంచి దేవునికడప ఆలయ బ్రహ్మోత్సవాలు

తిరుమల తొలిగడప దేవునికడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 29 నుంచి నిర్వహించనున్నట్లు టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఈఓ చాంబర్‌లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు....
1 887 888 889 890 891 2,479
Page 889 of 2479