చైనా గురించి రాహుల్ వ్యాఖ్యలపై రక్షణశాఖ మంత్రి మండిపాటు
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత్-చైనా సరిహద్దు వివాదం గురించి తప్పుడు వ్యాఖ్యలు, భారత ఆర్మీ చీఫ్కు వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు చేసారంటూ రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా విమర్శించారు. ‘‘ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ...









