News

ArticlesNews

హిందూ మున్నాని ఆందోళనలకు మద్రాస్ హైకోర్ట్ అనుమతి

రాజ్యాంగబద్ధమైన పరిమితులకు లోబడి భావప్రకటనా స్వేచ్ఛను ఎవరైనా వ్యక్తీకరించుకోవచ్చునంటూ మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. కొన్ని షరతులకు లోబడి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోడానికి హిందూ మున్నాని సంస్థకు అనుమతినిచ్చింది. తిరుప్పరకుండ్రం ఆలయాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న వారికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించుకోడానికి...
ArticlesNews

అనితర సాధ్యుడు, అనన్య సామాన్యుడు పర్వతనేని వీరయ్య చౌదరి

( ఫిబ్రవరి 8 – పర్వతనేని వీరయ్య చౌదరి వర్ధంతి ) జాతీయోద్యమంలో గాంధీజీ ఆశయమైన సహాయనిరాకరణ ఉద్యమంలో అంతర్భాగంగా గుంటూరుజిల్లాలో మూడు ప్రధానమైన పన్నుల నిరాకరణోద్యమాలు సాగాయి. వాటిలో పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం భారతదేశ స్వాతంత్ర్యోదమ చరిత్రలో అపూర్వమైన ఘట్టం....
News

పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి హమాస్ …!

పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అడుగుపెడుతుందనే వార్తల నేపథ్యంలో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీర్ సంఘీభావ దినోత్సవంలో భాగంగా బుధవారం పీవోకేలో ‘అల్ అక్సా ఫ్లడ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో...
News

మాల్దీవుల మొహమే చూడడానికి ఇష్టపడని భారత పర్యాటకులు.. షాక్ లో ప్రభుత్వం

మాల్దీవ్స్, భారత్‌ల మధ్య గతేడాది దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతినడంతో ఈ ద్వీప దేశానికి పర్యాటక రంగంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా మాల్దీవ్స్‌కు వెళ్లే పర్యాటకుల్లో 2023లో ఇండియా అగ్రస్థానంలో ఉండగా, 2024 నాటికి ఆరో స్థానానికి చేరుకుంది. ఆ విషయాన్ని...
News

కుంభమేళాలో అపచారం..

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళా. హిందూ సాంప్రదాయాలను నమ్మే కోట్ల మంది భక్తులు కుంభమేళాకు హాజరై పవిత్ర స్నానాలను ఆచరిస్తారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతోంది. ఈ మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు....
News

అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు కామేశ్వర్ చౌపాల్ కన్నుమూత

అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు, రామ మందిర నిర్మాణ సమయంలో మొదటి ఇటుకను మోసిన కామేశ్వర్ చౌపాల్ (68) కన్ను మూశారు.కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు....
News

8 నుంచి వీరమ్మతల్లి తిరునాళ్లు

ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లు ఈ నెల 8న ప్రారంభం కానున్నాయి. సంప్రదాయ పూజా కార్యక్రమాల అనంతరం శనివారం రాత్రి అమ్మవారు మెట్టినింటి ఆలయ వెలుపలకొచ్చి గ్రామోత్సవానికి బయలుదేరుతుంది. ఆదివారం రాత్రి డోలాయాన ఉత్సవం అనంతరం...
ArticlesNews

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటువేసిన పాకిస్తానీ హిందూ శరణార్థులు

బుధవారం జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలు 186మంది ముఖాల్లో ఆనందం నింపాయి. మొదటిసారి ఓటు వేసిన వారు కొత్తగా ఓటుహక్కు వచ్చిన 18ఏళ్ళ యువతరం కాదు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం ఇటీవలే భారతదేశ పౌరసత్వం లభించినవారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని...
News

కుంభమేళాని దర్శించండి… అపోహలన్నీ పటాపంచలవ్వడం ఖాయం : భయ్యాజీ జోషి

భారతదేశం అర్థం కావాలంటే మహాకుంభమేళాకి రావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భయ్యాజీ జోషి అన్నారు. మహాకుంభ్ సంగమం, సమన్వయ సందేశం ప్రపంచం మొత్తానికి చేరాలన్నారు. మహాకుంభమేళాలో జరిగిన బౌద్ధ భిక్షువుల సంగమంలో ఆయన ప్రసంగించారు....
News

గుజరాత్‌లో యూసీసీపై కమిటీ ఏర్పాటు

ఉత్తరాఖండ్లో అమలు చేసిన ఉమ్మడి పౌరస్మృతి దేశమంతా పెద్ద ప్రభావాన్నే చూపించింది. ఈ పౌరస్మృతిని అమలు చేసేందుకు మరిన్ని రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. గుజరాత్‌లోనీ బీజేపీ ప్రభుత్వం కూడా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో యూసీసీ...
1 863 864 865 866 867 2,479
Page 865 of 2479