జాతీయ విద్యా విధానంతో దేశానికి లాభం : లింగం సుధాకర్ రెడ్డి
జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారా విద్యార్థి సర్వాంగీణ వికాసం చెందడమే కాకుండా హిందుత్వ నిష్ఠ అభివృద్ధి చెందుతుందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి అన్నారు. హిందుత్వ నిష్ఠ, దేశభక్తి, జాతీయ భావాలు...









