News

News

జాతీయ విద్యా విధానంతో దేశానికి లాభం : లింగం సుధాకర్ రెడ్డి

జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారా విద్యార్థి సర్వాంగీణ వికాసం చెందడమే కాకుండా హిందుత్వ నిష్ఠ అభివృద్ధి చెందుతుందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి అన్నారు. హిందుత్వ నిష్ఠ, దేశభక్తి, జాతీయ భావాలు...
News

విజయవంతం కావాలన్నా, అర్థవంతం కావాలన్నా ధర్మమే మూలం : మోహన్ భాగవత్

సాహిత్యం, కళలు సమాజానికి ఉత్కృష్టమైన ఆలోచనలు కలిగించే అంశాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కొచ్చిలో జరిగిన తపస్య కళా సాహిత్య వేదిక స్వర్ణోత్సవ వేడుకలను మోహన్ భాగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
News

ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం

పల్నాడు జిల్లాకేంద్రమైన నరసరావుపేటలోని ప్రకృతి వ్యవసాయ జిల్లా ఆఫీసులో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె. అమలకుమారి ప్రకృతి వ్యవసాయంపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఆరు సబ్ డివిజన్ లో ఆయా గ్రామాల్లో...
News

గిరిజన చట్టాలు సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం

* రాష్ట్ర ప్రభుత్వం సందేహాలు తీర్చాలన్న ఎస్సీ.,ఎస్టీ., హక్కుల సంక్షేమ వేదిక పర్యాటక అభివృద్ధికి గిరిజన చట్టాలను సవరించాలని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు సూచించడం పట్ల ఎస్సీ.,ఎస్టీ., హక్కుల సంక్షేమ వేదిక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది....
News

మారేడు రేడుకు 7.51 కోట్ల రుద్రాక్షలు

ప్రయాగ్జ్లోని సెక్టార్ 6లో శివ్నగరిలో 7 కోట్ల 51 లక్షల రుద్రాక్షలతో ప్రతిష్టించిన ద్వాదశ జ్యోతిర్లింగాలు పెద్ద సంఖ్యలో భక్తులను, సందర్శకు లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి జ్యోతిర్లింగాన్ని 11 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు, 7 అడుగుల మందంతో...
News

మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్‌ఫార్మర్‌ నెపంతో దారుణ హత్య

మహారాష్ట్రలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల ఇన్‌ఫార్మర్ నెపంతో పౌరుడు సుఖ్‌రామ్ మాడవిని దారుణంగా హత్య చేశారు. అనంతరం, ఆయన మృతదేహం వద్ద మావోయిస్టులు లేఖను విడిచిపెట్టి వెళ్లారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు...
News

వేలంలో ఏకంగా 40 కోట్లు పలికిన ఒంగోలు జాతి ఆవు

ఆవు పంటలు పండించడం చూశాం కానీ, కాసుల పంట పండించడం ఎప్పుడైనా చూశారా? బ్రెజిల్‌లో జరిగిన వేలంలో ఓ గోవు అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఏకంగా 4.8 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.40 కోట్లకు పైగా) ధర పలికి...
ArticlesNews

సనాతన ధర్మం సహనానికి పరీక్ష

భారతీయుల సనాతన ధర్మం విలువను పలు ప్రపంచ దేశాలు తెలుసుకుంటున్నాయి. అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ మన దేశంలో స్వయం ప్రకటిత మేధావులు కొందరు హిందువుల విశ్వాసాలపై దాడి చేయడం సర్వసాధారణంగా మారింది. సర్వే జనా సుఖినో భవంతు అంటూ ఇతర మతాల...
ArticlesNews

ముస్లిముల అత్యధిక జననాలతో వేగంగా మారిపోతున్న కేరళ జనాభా ముఖచిత్రం

కేరళ జనాభా ముఖచిత్రం (డెమొగ్రఫీ) చాలా వేగంగా మారిపోతోంది. ఆ రాష్ట్రంలో ముస్లిముల జనాభా కంటె ఎక్కువగా జననాలు నమోదయ్యాయి. ఈ యేడాది జనవరి 30న ‘సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్’ అనే మేధోసంస్థ ఒక నివేదిక ప్రచురించింది. కేరళ రాష్ట్రంలో...
ArticlesNews

రాళ్లే నైవేద్యం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం

విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం మండలం పాలవలస పంచాయతీలో జాతీయ రహదారిపై దుక్కవానిపాలెం టోల్‌ప్లాజాను ఆనుకుని మెట్టపై వెలసిన పాలమ్మ అమ్మవారు వందల ఏళ్ల క్రితం రాయి రూపంలో వెలిశారు. అమ్మవారు చీకటి పడిన తరువాత స్త్రీ రూపంలో చుట్టుపక్కల వారికి కనిపించేవారట....
1 865 866 867 868 869 2,479
Page 867 of 2479