News

News

రంగరాజన్ పై దాడి ఖండించిన ఆర్ఎస్ఎస్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, తెలంగాణ మీడియా ప్రకటన తేదీ: 10-02-2025 చిలుకూరు దేవాలయం ప్రధానార్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఇటీవల జరిగిన దాడి ఘటనను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తీవ్రంగా ఖండిస్తున్నది. శ్రీరంగరాజన్ గారి మీద అమానుష దాడికి పాల్పడిన...
ArticlesNews

వనవాసీ వీరుడు తొలి స్వాతంత్ర్య సమరయోధుడు “తిల్కా మాంఝీ”

( ఫిబ్రవరి 11 - తిల్కా మాంఝీ జయంతి ) సిపాయిల తిరుగుబాటు. ఇది 1857లో జరిగింది. దీన్నే మన చరిత్రకారులు భారతదేశ మొదటి స్వాతంత్ర్యం పోరాటంగా చెబుతారు. వాస్తవానికి అంతకంటే ఎన్నో ఏళ్లకు ముందే బ్రిటిన్ పాలనపై ఎందరో మహానుభావులు...
ArticlesNews

ప్రభుత్వ భూములూ మావే అంటున్న వక్ఫ్.. యూపీలోనే అధికం.. జేపీసీ సంచలన రిపోర్ట్

వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులను క్లెయిమ్ చేసుకోవడం దేశంలో ముఖ్య సమస్యగా మారిపోయింది. అనేక రాష్ట్రాల్లో కనిపించిన ప్రముఖ స్థలాలు తమవేనంటూ క్లెయిమ్ చేసుకుంటోంది వక్ఫ్ బోర్డు. ఈ సమస్య చాలా రాష్ట్రాల్లోనూ వుంది. ప్రభుత్వ ఆస్తులు, మొత్తం గ్రామాలు, వేలాది...
News

ప్రకృతి పరిరక్షణ భారత సంస్కృతిలో భాగం

విద్యార్థులలో పరీక్షల ఒత్తిడిని తగ్గించేదుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారితో సంభాషించే 'పరీక్షా పే చర్చ' 8వ సంచిక కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఢిల్లీలోని జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషించారు....
News

మోహన్ భాగవత్ తో భేటీ అయిన ఆర్జీకర్ హాస్పిటల్ అత్యాచార బాధితురాలి కుటుంబం

ఆర్జీకర్ హాస్పిటల్ హత్యాచారం బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబీకులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తో భేటీ అయ్యారు. తమకు న్యాయం చేయాలని, అసలు విషాదం ఎలా జరిగిందో వారు వివరించారు. అలాగే మహిళల భద్రతకి సంబంధించిన సమస్యలపై కూడా...
ArticlesNews

‘హైందవ శంఖారావం’ ప్రత్యేక సంచిక ప్రయాగరాజ్‌లో విడుదల

మహాకుంభమేళాలో జరుగుతున్న విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సమావేశాలు నేటితో ముగిసాయి. ఆ సందర్భంగా, జనవరి 5న విజయవాడలో నిర్వహించిన హైందవ శంఖారావం కార్యక్రమంపై రూపొందించిన ప్రత్యేక సంచికను, పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్‌జీ ఇవాళ ప్రయాగరాజ్‌లో ఆవిష్కరించారు. దేశంలోని దేవాలయాలకు...
News

దేశ విచ్ఛిన్నానికి కొత్త కొత్త కథనాలను రూపొందిస్తున్నారు : నంద కుమార్

విభజన శక్తులు భారత్ ను విచ్ఛిన్నం చేయడానికి రోజు రోజుకీ కొత్త కొత్త కథనాలను రూపొందిస్తున్నాయని ప్రజ్ఞా ప్రవాహ్ అఖిల భారతీయ సంయోజక్ నందకుమార్ అన్నారు. విచ్ఛిన్నం చేయడానికి వారు టూల్ కిట్ లను సృష్టించారని, తప్పుడు కథనాలను ప్రచారం చేయడానికి...
News

చిలుకూరు బాలాజీ మందిరం అర్చకులు రంగరాజన్‌పై అతివాదుల దాడి

తెలుగువారందరికీ ఆరాధ్యదైవమైన చిలుకూరు బాలాజీ మందిరం అర్చకులు రంగరాజన్‌ మీద అనూహ్యమైన, అసాధారణమైన దాడి జరిగింది. గుడి పక్కనే ఉండే వారి సొంత ఇంటిలోనే ఆయనను నిర్బంధించి, ఆయనపై దాడి చేసారు. శుక్రవారం రాత్రి జరిగిన ఆ దాడి బాలాజీ మందిరం...
News

మహాకుంభమేళా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఇవాళ ఉదయం ప్రయాగ్‌రాజ్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ స్వాగతం పలికారు.అనంతరం ఆమె త్రివేణి సంగమం...
News

కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

కుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం–గోరఖ్‌పూర్‌(08588) స్పెషల్‌ ఈ నెల 10, 22వ తేదీల్లో రాత్రి 10.20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. ఈ నెల 12, 24వ తేదీల్లో రాత్రి 7.30 గంటలకు గోరఖ్‌పూర్‌ చేరుకుంటుంది....
1 859 860 861 862 863 2,479
Page 861 of 2479