News

News

సేవాలాల్‌ జయంత్యుత్సవాలకు సంపూర్ణ సహకారం

సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం ఉంటుందని ట్రస్ట్‌ సభ్యులకు అనంతపురం జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ భరోసానిచ్చారు. సంత్‌ సేవాలాలా మహరాజ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ రూపొందించిన సేవాలాల్‌ 286వ జయంతి మహోత్సవాల పోస్టర్లను కలెక్టరేట్‌లోని...
News

మహా కుంభమేళా @ 40 కోట్లు

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీసంగమం వద్ద జనవరి 13 నుంచి కొనసాగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య శుక్రవారం నాటికి 40 కోట్లు దాటినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం 48 లక్షల మంది భక్తులు విచ్చేయగా.. అత్యధికంగా మకర సంక్రాంతికి...
News

అన్నపూర్ణాదేవి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ, మహా కుంభాభిషేకం

కాశీలోని భగవతి అన్నపూర్ణేశ్వరి ఆలయంలో శుక్రవారం జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామీజీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ, మహా కుంభాభిషేక కార్యక్రమాలు జరిగాయి. ప్రసిద్ధ విశ్వనాథ ఆలయం పక్కనున్న శ్రీ అన్నపూర్ణేశ్వరి మందిరానికి శృంగేరి మఠం ఈ కొత్త...
News

ఆదివాసీ సంస్కృతిని కాపాడుకోవాలి

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో థింసా, లంబాడీ వంటి గిరిజన నృత్యాలు ఆవిష్కృతమయ్యాయి. ట్రైబల్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (టీఎస్‌ఎఫ్‌) జాతీయ కమిటీ ఆధ్వర్యానయూనివర్సిటీ క్యాంపస్‌లోని ఎన్టీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో రెండు రోజుల పాటు ఆదివాసీ సంస్కృతీ మహోత్సవాలను...
News

క్రైస్తవ మిషనరీలా పనిచేస్తున్నారని ఎన్జీరంగా వర్సిటీ వీసీపై ఆరోపణలు, గవర్నర్‌కు ఫిర్యాదు

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శారద జయలక్ష్మి మీద బీజేపీ నాయకుడు దర్శనపు శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేసారు. వీసీ జయలక్ష్మి నియామకం, ఆమె నేతృత్వంలో విశ్వవిద్యాలయం ఆవరణలో క్రైస్తవ మత కార్యకలాపాలు, వర్సిటీ నిర్వహణలో లోపాల...
News

కుంభమేళాకు పాకిస్తాన్ హిందువులు

యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌ మ‌హా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భ‌క్తులు తరలివస్తున్నారు. దాయాది దేశమైన పాకిస్తాన్ నుంచి 68 మంది హిందువులు ప్ర‌యాగ్‌రాజ్ చేరుకున్నారు. అనంతరం త్రివేణి సంగ‌మంలో పుణ్య స్నానాలు ఆచ‌రించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. తమది సింధ్...
News

ముగ్గురు పిల్లలను కనండి : హిందూ యువతకు వీహెచ్‌పీ పిలుపు

హిందూ యువత జనాభా అసమతుల్యతను అధిగమించాలని, ప్రతి జంటా ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు కంటామని హిందూ యువత యావత్తూ ప్రతిన పూనాలని విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) పిలుపునిచ్చింది. ప్రస్తుత జననరేటు కొనసాగితే హిందువుల జనాభా తగ్గుతుందని సంస్థ పేర్కొంది....
News

చైనా పార్ట్స్‌ వాడారా.. ఆ డ్రోన్లు మాకొద్దు : డీల్స్‌ రద్దు చేసుకొన్న భారత్‌..

రక్షణ రంగంలో చైనా తయారీ విడిభాగాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా బీజింగ్‌ నుంచి దిగుమతి చేసుకొన్న పార్ట్‌లను వాడుతున్నట్లు గుర్తించిన కంపెనీలకు కేటాయించిన 3 కాంట్రాక్టులను రద్దు చేసుకొంది. సాయుధ దళాల రవాణా అవసరాల నిమిత్తం మొత్తం...
ArticlesNews

బిష్ణోయి స్త్రీలు..: చెట్ల కోసం తలలు ఇచ్చారు

‘పచ్చటి చెట్టు నరకకూడదు’ అని బిష్ణోయ్‌ తెగ మొదటి నియమం. మన దేశంలో పర్యావరణానికి మొదటి యోధులు బిష్ణోయ్‌ స్త్రీలే. కరువు నుంచి రక్షించే‘ఖేజ్రీ’ చెట్లను 1730లో రాజభటులు నరకడానికి వస్తే అమృతాదేవి అనే మహిళ తన తల అర్పించి కాపాడుకుంది....
News

పీఓకేలో హమాస్ కి మద్దతుగా ఇస్లామిక్ ఉగ్రవాదుల భారీ ర్యాలీ… వీడియో వైరల్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు వెన్నుదన్ను లభించింది. హమాస్ ఉగ్రవాదులను బలపరుస్తూ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు హమాస్ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించాయి.ఇన్నాళ్లూ కేవలం పశ్చిమాసియాకే పరిమితమైన హమాస్.. ఇప్పుడు విస్తరణపై దృష్టి పెట్టిందా? అన్న అనుమానాలు...
1 860 861 862 863 864 2,479
Page 862 of 2479