News

News

ఆలయాల చరిత్ర ఘనం..అభివృద్ధి శూన్యం

విజయవాడ పాతబస్తీలోని శివాలయాలకు ఘన చరిత్ర ఉంది. నిత్యం భక్తులతో కళకళలాడే ఆలయాల నుంచి సీజీఎఫ్‌ వసూలు చేసే దేవాదాయ శాఖ అధికారులు వీటి అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని పలు ఆరోపణలు విన్పిస్తున్నాయి. శ్రీభ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం(పాత శివాలయం)లో...
News

అలనాటి భారతీయ నౌకా పాటవానికి నిదర్శనం

ఇదేమిటో తెలుసా? అలనాటి భారతీయ నౌకా పాటవానికి నిదర్శనం. వేల ఏళ్ల క్రితమే సముద్రాలపై రాజ్యం చేసిన వైనానికి తిరుగులేని గుర్తు. ఐదో శతాబ్దం దాకా సముద్రాలపై భారతీయులకు ఆధిపత్యం కట్టబెట్టిన విశాలమైన నావలివి. ఇనుము వాడకుండా కేవలం కలప దుంగలు,...
News

కుంభమేళా ప్రాంతంలో 15 రోజుల శుభ్రత కార్యక్రమం

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ మహాకుంభమేళా ముగిసిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో 15 రోజుల పాటు ప్రత్యేక శుభ్రత కార్య క్రమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. మేళా జరిగిన ప్రాంతాన్నంతా శుభ్రపరచాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో...
News

పాకిస్థాన్ మదరసాలో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్ లోని దారుల్ ఉలూమ్ హక్కానియా మదరసాలో శుక్రవారం పవిత్ర ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో మదరసా ముఖ్య మతగురువుతోపాటు ప్రార్థనల్లో పాల్గొంటున్న మరో ఆరుగురు మరణించారు. 18 మంది గాయపడ్డారు. వాయవ్య పాకిస్థాన్ లో...
News

రంజాన్ కోసం మసీదుకు సున్నం వేయక్కర్లేదు

ఉత్తర్ ప్రదేశ్ లోని వివాదాస్పద సంభల్ జామా మసీదు లోపల నిర్మాణం ఎనామిల్ పూతతో బాగానే ఉందని, సున్నం వేయ నక్కర్లేదని భారత పురావస్తు సర్వే విభాగం (ఏఎస్ఐ) అలహా బాద్ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. రంజాన్ కు ముందు...
News

రాష్ట్ర పథకాలకు “దేవాలయాల” డబ్బులు.. కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఆగ్రహం..

నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం ఆలయ ట్రస్టుల నుంచి నిధులు కోరుతోందని ఆరోపించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వంపై...
News

మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ ప్రయోగాలు తిరిగి ప్రారంభం.. ఇస్రో ఛీఫ్ నారాయణన్..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మార్చి 15 నుంచి 'స్పాడెక్స్' మిషన్ కింద మళ్ళీ ప్రయోగాలు ప్రారంభించనుందని.. ఇస్రో చీఫ్‌ వి. నారాయణన్ వెల్లడించారు. గతనెల జనవరి 16, 2025న తొలిసారి నింగిలో ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా అనుసంధానం చేయడంతో.....
News

మయన్మార్‌ ‘సైబర్‌’ ముఠాల్లోని 526 మంది భారతీయులకు విముక్తి

మయన్మార్‌లో సైబర్‌ నేర కేంద్రాలు నిర్వహిస్తోన్న చైనా ముఠాల నుంచి ఇప్పటిదాకా 526మంది భారతీయులను విడిపించామని మయన్మార్‌ పోలీసులు భారత రాయబార కార్యాలయానికి తెలియజేశారు. స్వదేశానికి వెళ్లేందుకు ఇష్టపడని భారతీయులు దాదాపు 1500 మంది ఆ ముఠాల్లో ఇంకా ఉన్నారని కూడా...
News

మార్చి 15 నుంచి ‘స్పేడెక్స్‌’ ప్రయోగాలు – ఇస్రో చీఫ్‌

అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ISRO చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో.. ఈ ప్రయోగాలను పునఃప్రారంభించేందుకు సిద్ధమైంది. మార్చి 15 నుంచి స్పేడెక్స్‌...
News

కష్టం తీర్చిన కుంభమేళ.. ఆటో కుర్రాడి భావోద్వేగం

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం... మహా కుంభమేళ ముగిసింది! త్రివేణీ సంగమ స్థలి ప్రయాగ్‌రాజ్‌లో సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కోట్లమంది సందర్శించారు. పవిత్ర గంగలో మునకేసి తమ పాపాలు కడిగేసుకున్న పారవశ్యంలో మునిగితేలారు. వీరందరిది ఒక ఎత్తైతే.. కొందరు...
1 826 827 828 829 830 2,478
Page 828 of 2478