దేశ నాగరికతకు ఆధ్యాత్మికతే మూలం : జగదీప్ ధన్కర్
భారత దేశ నాగరికతకు మూలం ఆధ్యాత్మికతే అని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. ఈ ఆధ్యాత్మిక చైతన్యమే శతాబ్దాల తరబడి అవిచ్ఛిన్నంగా సాగుతోందన్నారు.ఆచార్య భక్తిసిద్ధాంత సరస్వతీ గోస్వామి ప్రభుపాద 150 వ జయంతి ఉత్సవాలు కలకత్తాలో జరిగాయి. ఈ సందర్భంగా...









