News

News

హిందూ చైతన్య వేదిక సాగర హారతి

ప్రజలందరూ శివుని అనుగ్రహంతో ఆనందంగా జీవించాలని హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు తాడివలస దేవరాజ్‌, బండారు జ్వాలా నరసింహం అన్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల వాడరేవు సముద్రతీరంలోని ఆంజనేయుని విగ్రహం సమీపంలో సాగర హారతి నిర్వహించారు. ఈసందర్భంగా వేద పండితులు నగే్‌షకుమార్‌,...
ArticlesNews

గుడిపై హిమాచల్‌ సర్కారు దాడి

దేవమాన్యాలకు ఒక పరమార్ధం ఉంది. దైవ దర్శనానికి వచ్చే భక్తులకు, వారి భోజనవసతి వంటి వాటికి, హిందూ బాలబాలికల విద్యావ్యాప్తికి అవి ఉపయోగపడాలి. ఇంకా, ఆలయ వ్యవస్థలతో తరతరాలుగా అనుబంధం కలిగిన కుటుంబాలను ఆదుకోవాలి. శిల్పులు, కళాకారుల కడుపు నింపాలి. దశాబ్దాల...
News

మచిలీపట్నంలో సేవాభారతి బాలమేళా

కృష్ణాజిల్లా మచిలీపట్నం దత్తాశ్రమం, బుట్టాయిపేట నందు 08.03.2025న సేవాభారతి ఆధ్వర్యంలోని మచిలీపట్నం క్యాచ్ మెంట్ అభ్యాసిక (ఉచిత ట్యూషన్ సెంటర్)ల విద్యార్థిని, విద్యార్థుల సమ్మేళనం బాలమేళా జరిగినది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా శ్రీ బొమ్మరాజు సారంగపాణి గారు, ముఖ్య వక్తగా...
News

జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం గోడలపై ‘‘ఆజాద్ కశ్మీర్, ఫ్రీ పాలస్తీనా’’ నినాదాలు

బెంగాల్ లోని జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం మరోసారి వివాదానికి కేంద్ర బిందువైంది. క్యాంపస్ గోడలపై ‘‘ఆజాద్ కశ్మీర్, ఫ్రీ పాలస్తీనా’’ అన్న నినాదాలు కనిపించాయి. దీంతో తీవ్ర చర్చకు దారితీసింది. విశ్వవిద్యాలయం గేటు నెంబర్ 3 సమీపంలో వుండే గోడపై ఈ...
News

ఆలయం మీదుగా మళ్లీ.. ఇక ఫ్లయింగ్‌ జోన్‌గానే తిరుమల!!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన చోట.. పదే పదే అపచారం జరుగుతోంది. ఆనంద నిలయం మీదుగా మళ్లీ విమానాలు వెళ్తుండడంతో భక్తులు ఒకింత ఆందోళన.. అదే సమయంలో ఆగ్రహానికి లోనవున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం పట్టించుకోరా? అని ప్రభుత్వాలను నిలదీస్తున్నారు....
News

అరకులోయలో ఘనంగా హోలీ ఉత్సవాలు జరుపుకున్న గిరిజనులు

దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుకలు కొనసాగుతున్నాయి. అల్లూరి జిల్లా తాజంగి బీటా లైన్ కాలనీలో గిరిజనులు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒడిశా నుంచి వచ్చి బీటా కాలనీలో స్థిర నివాసం...
News

సింహాద్రి అప్పన్నకు పెళ్లిచూపులు.. వైభవంగా డోలోత్సవం

విశాఖపట్నం జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఫాల్గుణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని అప్పన్న స్వామి పెళ్లి చూపులు ఉత్సవం, డోలోత్సవం సంప్రదాయ బద్దంగా జరిగాయి. అర్చకులు స్వామి, అమ్మవార్లను సింహగిరి పైనుంచి మెట్ల మార్గంలో కొండ దిగువకు తీసుకొచ్చారు. పుష్కరిణి ఉద్యాన మండపంలో...
News

రాయచోటి ఘటనను అసెంబ్లీలో ప్రస్తావించిన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి

అన్నమయ్య జిల్లా రాయచోటి వీరభద్రస్వామి పారువేట ఉత్సవం సందర్భంగా హిందూ భక్తులపై జరిగిన దాడిని బీజేపీ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ప్రస్తావించారు.వీరభద్ర స్వామి దేవాలయానికి 1300 సంవత్సరాల చరిత్ర వుందని, తరతరాలుగా అక్కడ ఉత్సవం, శోభాయాత్ర జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా...
News

రాష్ట్ర సౌభాగ్యం కోసం అమరావతిలో శ్రీవారి కల్యాణం

అమరావతి నిర్మాణం నిరాటంకంగా కొనసాగి రాష్ట్రానికి సకల శుభాలు చేకూరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు రాజధానిలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నట్ల్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ తెలిపారు. అమరావతిలోని వెంకటపాలెం వద్ద తితిదే నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయ...
News

రైతుల ప్రయోజనాలను కాపాడుకోవాలి : స్వదేశీ జాగరణ్ మంచ్ పిలుపు

అంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి చేస్తున్న నేపథ్యంలో భారత్ లోని రైతులు, చిన్న వ్యవస్థాపకుల ప్రయోజనాలను కాపాడుకోవాలని స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్ఎం) పిలుపునిచ్చింది. దీని కోసం పలు దేశాలతో బహుళపక్ష ఒప్పందం కుదుర్చుకోవడం...
1 808 809 810 811 812 2,478
Page 810 of 2478