80 కుటుంబాలు తిరిగి స్వధర్మంలోకి.. చర్చి కాస్తా.. దేవాలయంగా మార్పు
రాజస్థాన్ లోని సోడాలదూడలో భారీ ఎత్తున ఘర్ వాపసీ జరిగింది. సుమారు 80 కుటుంబాలు తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించాయి. అలాగే సోడాలదూడలోని చర్చిని కూడా వీరు భైరవ మందిరంగా మార్చేశారు. మాజీ పాస్టర్ గౌతమ్ గరాసియా ఈ ఘర్ వాపసీ...









