దేశంలోనే మొదటి హిందూ విలేజ్ కు శంకుస్థాపన..
పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి మధ్యప్రదేశ్లో ఒక హిందూ గ్రామానికి పునాది వేశారు. ఈ గ్రామం వేద జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ దాదాపు వెయ్యి కుటుంబాలు నివసించేందుకు వసతి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ 'హిందూ దేశం' సృష్టి వైపు ఒక...









