News

News

దేశంలోనే మొదటి హిందూ విలేజ్ కు శంకుస్థాపన..

పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి మధ్యప్రదేశ్‌లో ఒక హిందూ గ్రామానికి పునాది వేశారు. ఈ గ్రామం వేద జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ దాదాపు వెయ్యి కుటుంబాలు నివసించేందుకు వసతి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ 'హిందూ దేశం' సృష్టి వైపు ఒక...
News

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంతో ఆనందంలో మునంబం వాసులు

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో మునంబం వాసులు ఆనందంలో మునిగిపోయారు. తమ భూములను కాపాడుకోవడానికి ‘‘మునంబం భూ సంరక్షణ సమితి’’ పేరుతో 173 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వక్ఫ్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంతో నరేంద్ర...
News

గిరిజనుల భూములను కాపాడినందుకు కేంద్రానికి ధన్యవాదాలు : వనవాసీ కల్యాణాశ్రమం

వక్ఫ్ సవరణ బిల్లులో గిరిజనుల భూమిని వక్ఫ్ పరిధిలోకి రాకుండా చేసిన కేంద్ర ప్రభుత్వ చర్యను వనవాసీ కల్యాణాశ్రమం స్వాగతించింది. మేరకు వనవాసీ కల్యాణాశ్రమం అధ్యక్షుడు సత్యేంద్ర సింగ్ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేసింది. తాము దేశవ్యాప్తంగా ఇదే విషయంపై...
News

వక్ఫ్ బిల్లు త్వరలోనే చట్టంగా మారుతుందన్న పురందేశ్వరి

పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు త్వరలోనే చట్టంగా మారుతుందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు. అప్రజాస్వామికంగా వక్ఫ్ బిల్లు తెచ్చారని సోనియాగాంధీ అన్నారని... ఆ సమయంలో ఆమె రాజ్యసభలో ఉన్నారో లేదో తెలియదని చెప్పారు. లోక్...
News

అయోధ్య రాముడికి ముస్లిం మహిళల హారతి

రామ నవమి పర్వదినాన ముస్లిం మహిళలు అయోధ్య రాముడికి హారతి ఇచ్చి మత సామరస్యాన్ని చాటారు. అనంతరం వక్ఫ్‌ సవరణ బిల్లుకు తమ మద్దతు తెలియజేశారు. వారణాసిలోని ముస్లిం ఉమెన్‌ ఫౌండేషన్, విశాల్‌ భారత్‌ సంస్థాన్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు....
News

ద్వారకలో ముగిసిన అనంత్‌ పాదయాత్ర

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ జామ్‌నగర్‌ నుంచి చేపట్టిన 170 కిలోమీటర్ల పాదయాత్ర ఆదివారం ద్వారకకు చేరుకోవడంతో ముగిసింది. శ్రీరామనవమి పర్వదినంతోపాటు హిందూ క్యాలెండరు ప్రకారం తన పుట్టినరోజు నాడు అనంత్‌ ద్వారకాధీశుని సన్నిధికి...
News

వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీం మెట్లెక్కిన ఎంఐఎం, కాంగ్రెస్

వక్ఫ్ సవరణల బిల్లు 2025కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆ బిల్లును ఉభయ సభల్లోనూ చర్చించి ఓటింగ్ చేపట్టి ఆమోదించిన...
News

గుంటూరులో శ్రీరామనవమి శోభాయాత్ర

శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి అధ్వర్యంలో గుంటూరు నగరంలో నిర్వహించిన భారీ శోభాయాత్రతో గుంటూరు నగర వీధులు కళకళలాడాయి. శ్రీరామ జయజయధ్వానాలతో వేలాదిమంది భక్తులు నగర వీధులలో గుండా శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గోన్నారు. భారీ రధాన్ని అందంగా పూలతో అలంకరించి,...
News

బయటపడిన దేవరాయ I పట్టాభిషేకాన్ని తెలిపే రాగి పలకలు

సంగమ రాజవంశానికి చెందిన దేవరాయ I పాలనా కాలం నాటి 15వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించిన రాగి పలకల సమితిని ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ASIతో కలిసి ఫాల్కన్ కాయిన్స్ గ్యాలరీ ఆవిష్కరించింది. విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఈ రాగి...
News

హిందువులు చైతన్యం కావాలి

హిందువులు నిత్య చైతన్యవంతంగా ఉండాలని కడప జిల్లా బ్రహ్మం గారి మఠానికి చెందిన స్వామి విరజానంద, అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ ఆలే శ్యామ్ కుమార్ పిలుపు నిచ్చారు. ఒకప్పుడు ప్రపంచానికి మార్గ నిర్దేశనం చేసిన భారతదేశం దండయాత్రలు, దురాక్రమణల...
1 769 770 771 772 773 2,478
Page 771 of 2478