వచ్చే మార్చికల్లా నక్సలిజం నిర్మూలన
నరేంద్ర మోదీ ప్రభుత్వం నక్సల్స్ రహిత భారతాన్ని సృష్టించే యజ్ఞంలో పురోగమిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో ప్రకటించారు. నక్సలిజం పట్ల కఠిన వైఖరి అవలంబిస్తూ నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దేశంలో వామపక్ష తీవ్రవాద...









