వాడరేవులో సామూహిక సాగర హారతి
ఏప్రిల్ 12న బాపట్ల జిల్లా, చీరాలమండలం, వాడరేవు (సముద్ర తీర ప్రాంతం) గ్రామంలో పౌర్ణమి సందర్భంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ తాడివలస దేవరాజు పర్యవేక్షణలో సామూహిక సాగర హారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమమునకు ప్రధాన వక్తగా హిందూ...









