News

News

పహల్గామ్ కాల్పుల మృతుల్లో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్

పహల్గామ్‌ను సందర్శించే పర్యాటకులను ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంపై దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉగ్రవాదులు జరిపిన ఈ మారణకాండలో కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఎడప్పల్లికి చెందిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకుడు ఎన్ రామచంద్రన్‌ సైతం మరణించాడు. ఈ వార్త దేశవ్యాప్తంగా...
News

ఏ ధర్మాన్ని ఆచరిస్తారని తెలుసుకుని హతమార్చడం దారుణం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదనరావుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి చేరుకున్న పవన్.. నేరుగా మధుసూదనరావు ఇంటికి వెళ్లి.. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆపై కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం...
News

పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన రోజే.. ‘‘కాశ్మీర్’’పై టర్కీకి థాంక్స్ చెప్పిన పాకిస్తాన్..

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు టూరిస్టులపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. పర్యాటకుల్ని టార్గెట్ చేస్తూ మంగళవారం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 28 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఇదిలా ఉంటే, పహల్గామ్ దాడితో యావత్...
News

పహల్గాం ఉగ్ర దాడి.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఉసిగొల్పారా..?

ప్రస్తుత పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ భారత్‌పై తీవ్రమైన ద్వేషంతో ఉంటాడన్న పేరుంది. ఆయన ప్రకటనలు కూడా ఉగ్రదాడికి పురిగొల్పే అవకాశం ఉంది. దీనికి తోడు జమ్మూకశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి విదేశీ అతిథుల పర్యటనను ఉగ్రవాదులు వాడుకొంటున్నారనే అనుమానాలు...
ArticlesNews

పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం.. ‘‘సింధు జలాల ఒప్పందం నిలిపివేత’’.. అసలు ఏమిటీ ఒప్పందం..

హల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ తన చర్యల్ని మొదలుపెట్టింది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నదికి సంబంధించి ‘‘సింధు జలాల ఒప్పందం’’ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన ‘‘ కాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్)’’...
News

పహల్గాం ఉగ్రదాడి: ఎవరీ ఖలీద్‌, ఆసీఫ్‌ ఫౌజీ..

జమ్మూకశ్మీర్‌లో పహల్గాంలో ఉగ్రదాడి వెనుక పాక్‌ లష్కరే-ఎల్‌ఈటీ కమాండర్‌ ఖలీద్‌ పేరు బయటకు వచ్చింది. అసలు ఎవరితడు.. పహల్గాం దాడితో సంబంధం ఏమిటీ అనేది తేల్చేపనిలో దర్యాప్తు బృందాలున్నాయి. పాక్‌కు చెందిన లష్కరే సంస్థలో ఖలీద్‌ చాలా కీలక వ్యక్తి. అతడి...
News

ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరి రంగన్‌ కన్నుమూత

ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరి రంగన్‌ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్‌ గతంలో జేఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరిరంగన్‌....
News

పహల్గామ్‌ ఉగ్రదాడికి బలమైన ప్రతిస్పందన ఆశిస్తున్నాం

26 మందిని హతమార్చిన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి బలమైన ప్రతిస్పందన భారతదేశం వైపు నుండి ఆశిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు తమ ‘మతం’ గురించి అడిగిన తర్వాత ప్రజలను...
News

రామకోటి గ్రంథాల ఊరేగింపు

శ్రీకాకుళం జిల్లా రొట్టవలస శ్రీరామానందా శ్రమంలో నిర్వహి స్తున్న శ్రీతారకరామ నామ మహాయజ్ఞంలో భాగంగా రామకోటి ఊరేగింపు కార్యక్రమాన్నినిర్వహించారు. ఆశ్రమవ్యవస్థాపక గురుస్వామి తొత్తడి వెంకట రమణ ఆధ్వర్యంలో ఆనందాశ్రమంలో ప్రత్యేక స్తూపం ఏర్పాటుతోపాటు మహా యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీరామ ప్రత్యేక...
News

‘తల్లి భోజనం’తో సమాజంలో ఐకమత్యం

హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లోని ‘శ్రీ విద్యారణ్య’ పాఠశాల ప్రాంగణంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కుటుంబంలోని తల్లి స్వయంగా వంట చేసి భోజనాన్ని తీసుకుని వచ్చి తమ పిల్లలకు బడిలోనే తినిపించే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాల వేళ.....
1 741 742 743 744 745 2,478
Page 743 of 2478