పహల్గామ్ కాల్పుల మృతుల్లో ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్
పహల్గామ్ను సందర్శించే పర్యాటకులను ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంపై దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉగ్రవాదులు జరిపిన ఈ మారణకాండలో కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఎడప్పల్లికి చెందిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకుడు ఎన్ రామచంద్రన్ సైతం మరణించాడు. ఈ వార్త దేశవ్యాప్తంగా...









