News

News

‘‘భారత్ మాపై దాడి చేస్తే..’’. పాక్ మాజీ మంత్రి సంచలన పోస్ట్..

పహల్గామ్ దాడితో భారత్ తీవ్ర ఆవేదనలో ఉంది. ఈ దాడి వెనక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన ‘‘టీఆర్ఎఫ్’’ ఉన్నట్లు తేలింది. మరోవైపు, పాకిస్తాన్ తమకు ఈ దాడితో సంబంధం లేదని చెబుతూనే, సరిహద్దుల్లో తన బలగాలను మోహరించింది....
News

పహల్గామ్ బాధితుడు నేవీ ఆఫీసర్ భార్యపై నీచంగా ట్రోలింగ్.. ఒకరు అరెస్ట్

పహల్గామ్ ఉగ్ర దాడిలో భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్ష్‌పై ఓ నీచుడు దుర్మార్గపు కామెంట్ చేశాడు. భార్యనే ఒక షూటర్‌ను నియమించుకుని చంపేసిందంటూ దారుణంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అసలే...
News

వైష్ణోదేవీ మార్గంలో భద్రత కట్టుదిట్టం.. ఇద్దరి అరెస్టు

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీ మాతా వైష్ణోదేవి ట్రెక్కింగ్ మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోనీ సర్వీసులు అందిస్తున్న ఇద్దరు వ్యక్తులను రియాసీ జిల్లాలో అధికారులు అరెస్టు చేశారు. శ్రీ గీతా మాతా మందిర్ వద్ద రెగ్యులర్...
News

విజయవాడలో 10 మంది ఉగ్రవాదులు?

రాజధాని ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్టు రెండు నెలల క్రితం హెచ్చరించిన కేంద్ర నిఘా వర్గాలు మరో ఆరుగురు ఉన్నట్టు గుర్తించిన స్థానిక పోలీసులు విజయవాడలో నిషేధిత సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా) సానుభూతిపరుల కదలికలు...
News

పాక్‌ను ‘సమర్థించిన’ ఆరుగురి అరెస్టు

జమూకశ్మీర్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించిన ఆరుగురిని అరెస్టు చేశామని, ఇందులో ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా ఉన్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. ఈ ఆరుగురిలో నలుగురిని శుక్రవారం, ఇద్దరిని గురువారం నిర్బంధించామని ఆయన అన్నారు. పాకిస్థాన్‌కు...
ArticlesNews

ఓబన్న ప్రజలు మరచిన స్వాతంత్య్ర సమరయోధుడు

‘‘‌గిరిజన పోరాట చరిత్ర మానవాళికి అపూర్వ సందేశాన్నిస్తుంది. ప్రకృతిని పరిరక్షించవలసిన అవసరాన్ని, పర్యావరణంతో మమేకమై జీవించాల్సిన అనివార్యతను ఆధునిక ప్రపంచానికి తెలియజేస్తుంది. ఆదివాసీ సమాజాలు వ్యక్తిగత అకాంక్షలకన్నా సమష్టి మేలుకే ప్రాధాన్యమిస్తాయి, కాబట్టి మానవాళి భవితవ్యం ఉజ్జ్వలం కావాలంటే గిరిజన సమాజాలకున్న...
News

పశువుల అక్రమ రవాణాను అడ్డుకుందాం

విజయనగరం జిల్లా బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తు తున్నాయని, అధికార యంత్రాంగమంతా కలిసికట్టుగా దీనికి అడ్డుకట్ట వేయాలని ఆర్డీవో జేవీఎస్‌ఎస్‌ రామ్మోహనరావు అన్నారు. స్థానిక రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో నిర్వహించిన జంతు...
News

నాయీ బ్రాహ్మణుల భృతిని పెంచుతూ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాలయాల్లో సేవలందించే నాయీ బ్రాహ్మణుల అభ్యున్నతికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర దేవాదాయశాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, నాయీ బ్రాహ్మణులకు నెలలవారీగా అందే భృతిని రూ. 25,000కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు...
News

పాక్‌లో హమాస్ అగ్ర నేతలు తిష్ట.. అక్టోబర్ 7 నాటి ప్లానే అమలు!

హమాస్ అగ్ర నేతలు పాకిస్థాన్‌లో తిష్ట వేసినట్లుగా తెలుస్తోంది. లష్కరే తోయిబాతో కలిసి హమాస్ కలిసి పని చేస్తున్నట్లుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ కూడా ధృవీకరించారు. ఇటీవల కాలంలో హమాస్ నాయకులు...
News

భారత్‌తో యుద్ధం కోరుకుంటున్న పాక్ ఆర్మీ చీఫ్..

పాకిస్తాన్ భారత్‌తో యుద్ధానికి దిగేందుకే ‘‘పహల్గామ్ ఉగ్ర దాడి’’కి పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక దేశాన్ని, దేశ ప్రజల్ని ఏకం చేయాలంటే ‘‘యుద్ధం’’ని మించిన మార్గం లేదని పాకిస్తాన్ భావిస్తోంది. ముఖ్యంగా, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ భారత్‌తో చిన్న...
1 738 739 740 741 742 2,478
Page 740 of 2478