పుట్టింది పాకిస్థాన్లో : 19 సంవత్సరాలుగా ధర్మవరంలో
పాకిస్థాన్ మహిళ భారతీయుడిని పెళ్లి చేసుకుంది. తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో చూడటానికి పాక్ వెళ్లిన సమయంలో బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి ఏడేళ్ల వయసు సమయంలో భారత్ చేరుకుంది. ఆమె బిడ్డకు ఇప్పుడు 26 సంవత్సరాలు వచ్చాయి. అయినా పాక్ పౌరురాలిగానే కొనసాగుతోంది....









