అయోధ్య రామమందిర గోపురంపై ధ్వజస్తంభం ఏర్పాటు
అయోధ్యలోని బాలరాముడి మందిరంలో ప్రధాన గోపురం మీద ధ్వజస్తంభం ఏర్పాటు చేసినట్లు శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఇవాళ మంగళవారం వైశాఖ శుద్ధ విదియ తిథి నాడు ఉదయం 6.30కు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ప్రారంభించారు. 8...








