News

News

అయోధ్య రామమందిర గోపురంపై ధ్వజస్తంభం ఏర్పాటు

అయోధ్యలోని బాలరాముడి మందిరంలో ప్రధాన గోపురం మీద ధ్వజస్తంభం ఏర్పాటు చేసినట్లు శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఇవాళ మంగళవారం వైశాఖ శుద్ధ విదియ తిథి నాడు ఉదయం 6.30కు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ప్రారంభించారు. 8...
News

భారతీయ సంస్కృతి తెలిపేలా ఎన్‌సీఈఆర్టీ పాఠ్యాంశాలు

ఎన్‌సీఈఆర్టీ 7వ తరగతి కొత్త సాంఘిక శాస్త్ర పుస్తకంలో మొగల్స్‌, ఢిల్లీ సుల్తానుల చరిత్ర పాఠ్యాంశాల స్థానంలో ప్రాచీన భారతీయ రాజవంశాలైన మగధ, మౌర్యులు, శాతవాహనులు, శుంగలు వంటి రాజ్యాలపై కొత్త చాప్టర్లను ప్రవేశపెట్టారు. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)–2020, నేషనల్‌ కరికులం...
News

కడపలో హిందువుల ర్యాలీ

జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులను ఉగ్రమూకలు అత్యంత పాశవికంగా కాల్చి చంపడ పిరికిపంద చర్య అని హిందూ ఐకాస నాయకులు మండిపడ్డారు. ఘటనను నిరసిస్తూ కడప నగరంలోని కోటిరెడ్డి కూడలి నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు శుక్రవారం సాయంత్రం భారీ ర్యాలీ...
News

ప్రపంచ బోన్సాయ్ అంబాసిడర్ గా గణపతి సచ్చిదానంద స్వామీజీ

ప్రపంచ బోన్సాయ్ ఫ్రెండ్ షిప్ ఫెడరేషన్ లైఫ్ టైం అంబాసిడర్ గా గణపతి సచ్చిదానంద స్వామీజీ ఎన్నికయ్యారు. బోన్సాయ్ ప్రపంచానికి ఆయన చేసిన కృషికి గానూ, W.B.F.F ఆయనను ఈ పదవికి ఎంపిక చేసింది. W.B.F.F ఛైర్మన్ సే వోన్ కిమ్...
News

పాక్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి: పవన్‌కల్యాణ్‌

మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని, అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి...
ArticlesNews

భారత్‌లో షరియా ఉన్మాదం

భారతదేశాన్ని అఫ్ఘానిస్తాన్‌లా మార్చే ప్రయత్నం చాప కింద నీరులా సాగిపోతోంది. సార్వభౌమాధికారం కలిగిన భారత్‌లో వందలాది షరియా కోర్టులు నడుస్తున్నాయంటే నమ్మక తప్పదు. మొన్న పశ్చిమ బెంగాల్‌లో షరియా చట్టం మేరకు ఒక ముస్లిం వనితను నడిరోడ్డు మీదే కొరడాలతో కొట్టారు....
News

చిత్తూరులో కొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చీఫ్ సెక్రటరీ బుల్లెట్ రవి కోరారు. చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉగ్రవాదుల దాడిలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించారు....
News

విద్యార్థులను బలవంతంగా నమాజ్ చేయడంపై ABVP నిరసన

నమాజు చదవాలంటూ విద్యార్థులను బలవంతం చేశారన్న ఆరోపణలతో ఛత్తీస్ గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో ఏడుగురు అధ్యాపకులపై కేసు నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులను నమాజ్ చేయమని బలవంతం చేశారనే ఆరోపణలపై ఏడుగురు...
ArticlesNews

శివకేశవుల శక్తిసంపత్తుల రూపమే పరశురాముడు.

( ఏప్రిల్‌ 29 - పరశురామ జయంతి ) పరశు అంటే గండ్రగొడ్డలి. మహేశ్వరుడు ప్రసాదించిన ఆ పరశుతో దుష్టసంహారం చేసేవాడు. అందుకే ఆయన పరశురాముడయ్యాడు. శివకేశవుల శక్తిసంపత్తులు కలసి అవతరించిన రూపమే పరశురాముడు. భృగు వంశంలో పుట్టడం వల్ల భార్గవరాముడు...
News

ఉగ్రదాడిపై ఆవేదన.. ఇస్లాంను త్యజించేందుకు సిద్ధమైన టీచర్

పహల్గామ్‌లో హేయమైన ఉగ్రదాడి ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. మతం అడిగి మరీ మనుషుల్ని కాల్చి చంపడంతో భారత్‌లోని ముస్లిం సమాజం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మనుషులు వారి మతం కారణంగా ఎందుకు చంపబడాలి అని ఆవేదన వ్యక్తం చేస్తూ.....
1 735 736 737 738 739 2,478
Page 737 of 2478