News

News

బలూచిస్తాన్‌లో ముగిసిన పాక్ ఆట..

పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరు కాబోతోందా..? అంటే పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి మూల్యంగా పాకిస్తాన్ బలూచిస్తాన్‌ని చెల్లించబోతోంది. ఇప్పటికే, భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా, బలూచ్ ప్రాంతంలోని ఆర్మీని ఎల్ఓసీ, భారత్ సరిహద్దు వైపు తరలించారు. దీంతో...
ArticlesNews

నమామి సత్యదేవాయ

(మే 8 - అన్నవరం సత్యదేవుని కల్యాణం) కాకినాడలోని అన్నవరం క్షేత్రంలో వెలసి.. మనల్ని నిరంతరం సన్మార్గంలో, సత్యమార్గంలో నడుపుతున్న దేవదేవుడు శ్రీసత్యనారాయణ స్వామి. స్కాంద, అగ్నిపురాణాలు సత్యస్వామి, అన్నవర క్షేత్రాలను వర్ణించాయి. ఈ స్వామి వ్రతకథలను సవివరంగా మనకందించాయి. తిరుమల...
News

బెంగాల్ ముర్షిదాబాద్ అల్లర్లపై గవర్నర్ సంచలన రిపోర్ట్..

గత నెలలో వక్ఫ్ అల్లర్ల పేరుతో బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో మతకలహాలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో ముగ్గురు చనిపోయారు. ఆందోళనకారులు పలు వాహనాలకు, ఇళ్లకు నిప్పుపెట్టారు. ముస్లిం మెజారిటీ కలిగిన ముర్షిదాబాద్ ప్రాంతంలో, హిందువుల ఆస్తులపై దాడులు జరిగాయి. ఈ అల్లర్ల...
News

విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ “ఆపరేషన్ సిందూర్” ర్యాలీ

ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన భారత్... ముష్కరులకు సరైన సమాధానం ఇచ్చిందని విశ్వ హిందూ పరిషత్ జాతీయ సభ్యులు శివప్రసాద్ అన్నారు. "ఆపరేషన్ సిందూర్" లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భరతమాత ముద్దుబిడ్డలైన సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ విశ్వ హిందూ...
News

కాలినడక భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు..

తిరుపతి: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్త చెప్పారు. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలి వస్తారు. కొంతమంది భక్తులు కాలినడకగా అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో వస్తుంటారు. అయితే తిరుమలకు వచ్చే భక్తులు తిరుపతి నుంచి...
News

జంధ్యం తొలగింపు వివాదంలో ఇద్దరి అరెస్టు

కర్నాటకలోని కలబురగి పరీక్ష కేంద్రంలో నీట్‌ పరీక్షలకు హాజరైన విద్యార్థి జంధ్యం తొలగించిన వివాదంలో ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ధార్మిక భావనలకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు పరీక్షకేంద్రం ఉద్యోగులు శరణగౌడ, గణేశ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని...
News

ఇదిగో కుట్రకు సాక్ష్యం..ఉగ్రవాదికి అంత్యక్రియలు నిర్వహించిన ISI, పాక్ పోలీసులు

దాయాది దేశం పాకిస్థాన్ కుట్రకు ఇదిగో సాక్ష్యం..ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తానే అంటున్న భారత్ అనుమానాలకు ఇదిగో ప్రత్యక్ష సాక్ష్యం. మేం ఉగ్రవాదాన్ని మేం పోషించడం లేదు.. మాకేం సంబంధం లేదు అంటున్న పాక్ కల్లబొల్లి మాటలు నిజం కాదని తేలిపోయింది....
News

సినిమా అప్పుడే అయిపోలేదు.. ఆర్మీ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడి 100 మంది వరకూ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఏకకాలంలో 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. 'ఆపరేషన్ సిందూర్' పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌పై భారత ఆర్మీ మాజీ చీఫ్...
News

భక్తుల దర్శనార్ధం అయోధ్య బాల రాముని సింహాసనం

అయోధ్య రామమందిర సముదాయంలో 1949 నుండి రామ్ లల్లా చాలా సంవత్సరాలు కూర్చున్న సింహాసనాన్ని భక్తులు చూడటానికిప్రదర్శనకు ఉంచనున్నారు. దీనితో పాటు, రామ్‌లాలా దశాబ్దాలుగా నివసించిన గుడారానికి కూడా ఆలయంలో జ్ఞాపిక స్థానం కల్పించనున్నారు. ఈ రెండు వస్తువులు ఆలయ ట్రస్ట్...
1 720 721 722 723 724 2,478
Page 722 of 2478