భారత్పై కుట్రలు చేస్తే..పాక్ను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం: అనురాగ్ ఠాకూర్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ సరిహద్దుల్లో భారత సైనికులపై కాల్పులు జరపడంతో పాటు ఇతర కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడంపై కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. దాయాది దేశం ఇదే విధంగా సరిహద్దుల్లో సమస్యలు సృష్టిస్తూ..భారత వ్యతిరేక...









