నా కుటుంబంలో 10మంది చనిపోయారు : జైషే మహ్మద్ ఉగ్రనేత మసూద్ అజార్ ప్రకటన
భారత్ క్షిపణి దాడిలో తన కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్ ధ్రువీకరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్థాన్లోని...








