తిరుమంగళం దేవాలయంలో 10 దేవతా విగ్రహాల ధ్వంసం
తమిళనాడులోని తిరుమంగళంలోని పళనియపురం ఎజుపెరు స్వామి దేవాలయంలో రెండు రోజుల క్రితం హిందూ దేవాలయంపై దాడి జరిగింది. సుమారు 10 దేవతా మూర్తులను దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని హిందువులు, హిందూ మున్నాని సంస్థ తీవ్రంగా పరిగణించింది. నిందితులను వెంటనే...









