News

News

గోవధ నిషేధ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలి

ఎన్టీఆర్ జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని సమర్ధవంతంగా అమలుచేయాలని చట్టాన్ని ఉల్లంఘింస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ స్పష్టంచేశారు. గోవధ నిషేధ చట్టం అమలుపై స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులతో విజయవాడలోని జిల్లా కలెక్టర్ ఆయన కార్యాలయంలో సమీక్ష సమావేశం...
ArticlesNews

పర్యావరణ హితం.. కావాలి అభిమతం

(జూన్ 5 – ప్రపంచ పర్యావరణ దినోత్సవం ) నేటి మానవజాతి సహజ వనరుల క్షీణత మరియు పర్యావరణ-మానసిక క్షీణత కారణంగా తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంటోంది, ఇది మానవ సున్నితత్వానికి, ప్రకృతితో మనిషి యొక్క సామరస్యపూర్వకమైన సంబంధాన్ని దెబ్బతీస్తుంది. 1972లో జూన్...
News

ఒకే వేదికపై లష్కరే ఉగ్రవాదులతో మంత్రులు.. పాక్ టెర్రర్ లింకులు బహిర్గతం..

పాకిస్తాన్ ప్రభుత్వం, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలు మరోసారి బహిర్గమయ్యాయి. భారత్ ఎంతో కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తుందని చెబుతోంది. తాజాగా, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని కసూర్ జిల్లాలో మే 28న జరిగిన భారత వ్యతిరేక ర్యాలీలో పంజాబ్...
News

ప్రేమను తిరస్కరించిందని 18 సార్లు స్క్రూడ్రైవర్‌తో దాడి చేసిన రఫీ

ఉత్తరప్రదేశ్‌ లోని మోరాదాబాద్‌ జిల్లాలోని మైనాథేర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం దారుణమైన సంఘటన వెలుగుచూసింది.పశువుల కోసం పశుపోషణ నిమిత్తం మేత తీసుకురావడానికి ఇంటి నుండి బయటకు వెళ్లిన సైరా అనే యువతి ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వెతికినప్పటికీ...
News

పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఖలిస్తాన్ ఉగ్రవాదితో సంబంధాలు..

భారతదేశంలో వరసగా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తున్న వారు పట్టుబడుతున్నారు. ఇప్పటికే హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే, పంజాబ్‌లో మరో పాకిస్తాన్ గూఢచారి దొరికాడు. పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న గగన్‌దీప్...
News

-20కి భారత్ ఆతిథ్యం.. టాప్‌ 20 ఉగ్రవాదులకు పాక్‌ ఆతిథ్యం: ప్రియాంక చతుర్వేది

ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్‌ను ఎండగట్టేందుకు భారత అఖిలపక్ష బృందాలు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా భాజపా నేత రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం లండన్‌లో పర్యటించింది. ఈసందర్భంగా బృందంలో సభ్యురాలైన శివసేన యూబీటీ...
News

గోరక్ష చట్టాలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోండి

* గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరిన విశ్వహిందూ పరిషత్ తెలంగాణలో గోవులకు రక్షణ కరువైందని, గోరక్ష చట్టాలు ఉన్నప్పటికీ వాటిని సరైన రీతిలో అమలు చేయడం లేదని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. తెలంగాణలో గోవులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని...
News

6న వక్ఫ్‌ పోర్టల్‌ ఉమీద్‌ ప్రారంభం

వక్ఫ్‌ సవరణ చట్టం అమలుపై ముందుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వక్ఫ్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం ఉద్దేశించిన ప్రత్యేక పోర్టల్‌ ‘ఉమీద్‌’ (యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఎంపవర్‌మెంట్‌, ఎఫిషియన్సీ అండ్‌ డెవల్‌పమెంట్‌)ను ఈ నెల 6న ఆవిష్కరించనుంది. వక్ఫ్‌ ఆస్తులు అన్నింటినీ...
News

బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే.. : పాక్‌ ప్రచారానికి హిమంతా కౌంటర్‌..

భారత్‌ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత పాక్‌ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘ఒకవేళ బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే’ అనే ప్రచారాన్ని గణాంకాలు వాస్తవాలతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తిప్పికొట్టారు. ఈమేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సుదీర్ఘ...
News

పంజాబ్‌లో తెలుగువెలుగు.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తెలుగుపై శిక్షణ

పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడి విద్యార్థులకు తెలుగు ఓనమాలు నేర్పించి, పాఠాలు బోధించారు. ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది అక్షరాలా నిజం. కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు దేశంలోని అన్ని సర్కారీ బడుల్లో భారతీయ భాషా వేసవి శిబిరాలను నిర్వహించారు. ఇందులో...
1 676 677 678 679 680 2,478
Page 678 of 2478