News

News

అయోధ్యను సందర్శించిన ఎలాన్‌ మస్క్‌ తండ్రి

ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ తండ్రి ఎరోల్‌ మస్క్‌ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరానికి వెళ్లారు. అక్కడ నూతనంగా నిర్మించిన అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా...
News

అయోధ్యలో రామ్ దర్బార్‌లో విగ్రహాల ప్రాణప్రతిష్ఠ..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి ఆలయంలో రెండో దశ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. ఆలయ మొదటి అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్ దర్బార్‌లోని విగ్రహాలకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి...
News

వియత్నాం నుంచి తిరిగి వచ్చిన బుద్ధుడి పవిత్ర అవశేషాలు

వియత్నాం ప్రజల సందర్శనార్థం తీసుకెళ్లిన గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం మంగళవారం తిరిగి దిల్లీకి తీసుకొచ్చి నేషనల్‌ మ్యూజియంకు అప్పగించింది. గతంలో నాగార్జున కొండ నుంచి వెలికితీసిన ఈ అవశేషాలను...
News

ఆగని రాజన్న కోడెల మరణాలు.. 5 రోజుల్లో 26 మృతి..

సాక్షాత్తూ నందీశ్వరుడినే ఆ శివుడికి అర్పిస్తున్నామన్న నమ్మకం, భావనతో.. వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు కోడెమొక్కులు తీర్చుకుంటుంటారు. అందుకే, ప్రపంచంలోనే ఎక్కడా కనిపించని విధంగా వేములవాడ రాజన్న ఆలయం కోడె మొక్కులకు నెలవుగా పేరు గాంచింది. అంతేకాదు, వేములవాడ ఆలయానికి...
ArticlesNews

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ జరిపిన దారుణమైన ఉగ్రవాద దాడిలో 26మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్) అనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే నిషిద్ధ ఉగ్రవాద...
News

పీఓకేలో నిరసనల హోరు

ఆపరేషన్‌ సిందూర్‌తో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్‌కు స్థానిక వ్యాపారులు నిరసనల సెగ మరింత తగులుతోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లోని గిల్గిత్‌–బాల్టిస్టాన్‌లోని స్థానిక వ్యాపారులు తమ స్వప్రయోజనాలను పాక్‌ ప్రభుత్వం పణంగా పెడుతోందని ఆందోళన బాటపట్టారు. వీళ్లకు స్థానిక రాజకీయ పారీ్టల మద్దతు...
News

అంబరాన్నంటిన సిరిమాను సంబరం

మంగళ వాయిద్యాలు.. భక్తుల జయజయ ధ్వానాలు.. సాంస్కృతిక ప్రదర్శనలు.. కళాకారుల వేషధారణల నడుమ ఇప్పలపోలమ్మ, ఎర్రకంచెమ్మ అమ్మవార్లు సిరిమానోత్సవం సంబరంగా సాగింది. సిరిమాను పూజారుల రూపంలో వీధిల్లోకి తరలివచ్చిన అమ్మవార్లను తిలకించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాకు చెందిన లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు....
ArticlesNews

పర్యావరణ పరిరక్షణలో భారతీయ మహిళ

పర్యావరణ దినోత్సవ ప్రత్యేకం పర్యావరణ పరిరక్షణ అనేది నేడు విదేశాల నుండి మనం దిగుమతి చేసుకున్న పదం. నిజానికి మన పూర్వికులు ఆచార, వ్యవహారాల్లోనే ప్రకృతి పరిరక్షణను పొందుపరిచారు. వాటికి దూరమవు తున్న నేపథ్యంలో నేడు మనం ఆందోళనలు వ్యక్తం చేస్తూ.....
News

ఉగ్రవాదం వల్ల ఎక్కువగా నష్టపోయేది ముస్లింలే

కొన్ని ఇస్లామిక్ గ్రూపులు ఇస్లాం పేరుతో హింసను ప్రోత్సహిస్తున్నాయనేది నిజమేనని, ఉగ్రవాదం వల్ల ఎక్కువగా నష్టపోయేది ముస్లింలేనని ఇండోనేషియాలోని నెహ్లాతుల్ ఉలేమా ఎగ్జిక్యూటివ్ బోర్డు అధ్యక్షుడు కె.హెచ్. ఉలిల్ అబ్షర్ అబ్దుల్లా తెలిపారు. పాక్ ప్రాయోజిత ఉగ్రవాదం గురించి అవగాహన కల్పించడానికి...
News

సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని అరెస్ట్ చేయాలంటూ సీపీఐ నారాయణ అనుచిత వ్యాఖ్యలు

సోకాల్డ్ సెక్యులరిస్ట్ లుగా చెప్పుకునే వామపక్షాలు సనాతన ధర్మంపై అవరసమున్న లేకపోయిన విషం కక్కుతూనే ఉంటాయి. ఆ కోవలోనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి హైందవ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన...
1 675 676 677 678 679 2,478
Page 677 of 2478