News

News

దుర్గగుడి భూముల పరిరక్షణకు చర్యలు

దేవదాయ శాఖ, దుర్గగుడి దేవస్థాన భూములు అన్యాక్రాంతం అంశంపై ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ దుర్గగుడి ఈవో శీనానాయక్‌తో సమావేశం నిర్వహించారు.విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్‌లో సమావేశం జరిగింది. ఇటీవల కాలంలో దేవ...
News

శిక్షావర్గల నేపథ్యమేదీ? శిక్షావర్గ గొప్పతనమిదీ…

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతీ సంవత్సరం కార్యకర్తల కోసం శిక్షా వర్గ లు నిర్వహిస్తుంది. వేసవి కాలంలో వివిధ స్థాయిల్లో ఈ శిక్షణ నిర్వహిస్తారు. ఒక్కో దశ ను దాటిన కార్యకర్తలకు నాగపూర్ కేంద్ర కార్యాలయంలో... ఉన్నత స్థాయి శిక్షా వర్గ...
News

శ్రీవారి సాలకట్ల జ్యేష్టాభిషేకం ఎప్పటినుంచంటే..!

ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు తిరుమల‌ శ్రీవారి ఆలయం లో సాలకట్ల జ్యేష్టాభిషేకం జ‌రగ‌నుందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల‌ పాటు శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సంపంగి...
ArticlesNews

చరిత్ర చెక్కిన రామాయణం.. అడుగడుగునా విశేషమే!

మధ్యప్రదేశ్‌లోని సత్నాజిల్లాలో గల చిత్రకూటం ప్రకృతి సౌందర్యానికే కాదు... ఎందరో పురుషుల తపోదీక్షకు కేంద్రంగా ఉంది. అత్రి, అనసూయ, మార్కండేయుడు వంటి మునిపుంగవులు, గురువులకే గురువు దత్తాత్రేయుడు వంటి వారు తపస్సు ఆచరించేందుకు ప్రశాంతమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ, ఈ ప్రాంతానికి...
News

చాగల్లు రిజర్వాయర్‌లో అమ్మవారి విగ్రహం లభ్యం

శ్రీసత్యసాయి జిల్లా పెద్దపప్పూరు చాగల్లు రిజర్వాయర్‌లో అమ్మవారి పంచలోహ విగ్రహం లభ్యమైంది. పెద్దయక్కలూరు గ్రామానికి చెందిన కొందరు జాలర్లు రాత్రి చేపల వేట కోసం చాగల్లు రిజర్వాయర్‌ దిగువ ప్రాంతంలో వలలు వేయగా 3 అడుగుల ఎత్తు దాదాపు 30 కిలోల...
News

బ్రిటన్‌లో ప్రతి ఐదవ వ్యక్తి ముస్లిం అవుతారు! : బకింగ్‌హామ్ యూనివర్సిటీ నివేదిక

లండన్ లోని బకింగ్‌హామ్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, రాబోయే 40 సంవత్సరాలలో బ్రిటన్‌లో బ్రిటిష్ వారు మైనారిటీలుగా ఉంటారని తెలిపింది. పెరుగుతున్న శరణార్థుల సంఖ్య మరియు అక్కడ జనన-మరణాల రేటును అంచనా ప్రకారం ప్రస్తుతం బ్రిటన్‌లో స్థానిక బ్రిటిష్ ప్రజల సంఖ్య...
News

పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం లేదు, ప్రభుత్వాన్ని సైన్యం నడుపుతుంది – బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్, పాకిస్తాన్‌ దేశాన్ని 'విఫల దేశం' అని అభివర్ణించారు. పాకిస్తాన్‌లో నిజమైన శక్తి ప్రజాప్రతినిధులతో కాదు, ఆర్మీ జనరల్స్‌తో ఉందని ఆయన అన్నారు. లండన్‌లో బిజెపి ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందాన్ని కలిసిన...
News

ఢిల్లీ వక్ఫ్‌ బోర్డు పిటిషన్‌ కొట్టివేత

దేశ రాజధాని ఢిల్లీలోని షాదారా ప్రాంతంలో ఉన్న గురుద్వారా స్థలం తమదేనని, దాన్ని తమకు అప్పగించాలని కోరుతూ ఢిల్లీ వక్ఫ్‌ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్కడ చాలా ఏళ్లుగా గురుద్వారా ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉండనివ్వండి...
News

ఆక్సియమ్ స్పేస్ మిషన్‌లో ఈసారి సరస్వతి దేవి వాహనం.

సాధారణంగా వ్యోమగాములు అంతరిక్షంలోకి చేరుకోగానే..బరువులేని స్థితిలో ఉంటారు. అందుకు గుర్తుగా ఒక బొమ్మను తీసుకువెళ్తుంటారు. భూమి నుంచి దూరంగా భారరహిత స్థితిలో ఉన్నందుకు గుర్తుగా ఒక టాయ్‌ని రాకెట్‌లోకి తీసుకువెళ్లే సంప్రదాయం వ్యోమగామలకు ఉంది. అయితే ఈసారి టెక్సాస్‌కు చెందిన ఆక్సియమ్...
News

పహల్గామ్ దాడిపై ప్రజావగాహన కలిగిస్తున్న కాలిఫోర్నియాలోని బే ఏరియా బిల్‌బోర్డ్

ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది హిందువుల హత్య తర్వాత, కాలిఫోర్నియాలోని బే ఏరియాలోని ఒక డిజిటల్ బిల్‌బోర్డ్ పాకిస్తాన్‌ను ఉగ్రవాదంతో ముడిపెడుతున్న స్పష్టమైన సందేశంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శాన్ మాటియో వంతెన సమీపంలో ఉన్న ఈ బిల్ బోర్డు,...
1 672 673 674 675 676 2,478
Page 674 of 2478