సంఘ్ కార్యకర్తల సేవ యావత్ దేశానికీ ఆశాకిరణం…
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశసేవ లక్ష్యంగా సాగుతున్నారని, వారి కార్యం భారతదేశానికి ఆశాకిరణమని ప్రముఖ చలనచిత్ర గాయని ఆశా భోస్లే కొనియాడారు. గురువారం నాగ్పూర్లో జరిగిన కార్యకర్త వికాస వర్గ ముగింపు వేడుకలో పాల్గొనలేకపోయినందుకు చింతిస్తూ సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ గారికి...









